టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తమకు అన్యాయం జరిగిందని అశోక్నగర్లో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగుల గోడు పట్టించుకోవాలని, వారికి తగు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డ�
ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండటం, ఎక్క�
మోకాలికి.. బోడిగుండుకు లింకుపెట్టిన చందంగా ఉంది టీజీపీఎస్సీ వ్యవహారం. అభ్యర్థుల్లో ఉన్న అనుమానం ఒకటైతే.. టీజీపీఎస్సీ ఇచ్చిన వివరణ మరోలా ఉంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్య�
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను టీజీపీస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా, ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులొచ్చాయి. మరికొందరు 530
రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియరైంది. ఈ ఫలితాల విడుదలకు అవరోధంగా ఉన్న రెండు కేసులను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. దీంతో 10-12 రోజుల్లో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను విడుదల చే�
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, 31,383 మందికి 21,151 (67.3శాతం) హాజరయ్యారు. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత �
APPSC | గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
రాష్ట్రంలో రిజర్వేషన్ల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర లు పన్నుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు జ�
ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్�
గ్రూప్ -1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరవుతున్నారు. బుధవారం వరకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 31,403 మందికి 21,429 మంది (68శాతం) అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
తీవ్ర వ్యతిరేకత, ఉద్రిక్తతల నడుమ ప్రారంభమైన గ్రూప్-1 మెయిన్స్ (Group-1 Mains) పరీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. రెండు రోజులు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు.. బుధవారం పేపర్-2 (హిస్టర్, కల్చర్, జాగ్రఫీ) పరీక్ష జరుగను