Group-1 exam | గ్రూప్ -1 పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎలాగైనా సరే గ్రూప్-1 పరీక్షలను పూర్తి చేయాలని పట్టుదలకుపోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మతిరిగేలా షాక్ ఇ
గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సుప్రీంకోర్టు జడ్జి , లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
Group-1 Exam | గ్రూప్-1 పరీక్ష ఫలితాలను రద్దుచేసి, రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎనిమిది నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీ�
గ్రూప్-1 పరీక్షపై (Group 1 Exam)హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court).. మెయిన్స్ పరీక్ష పేపర్లను మళ్లీ మూల్యాంకనం (Revaluation) చేయా
గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని అర్హత సాధించిన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అందువల్ల గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దా ఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరా�
గ్రూప్-1 పరీక్షను తెలుగులో ఎంతమంది రాశారో, వారిలో ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ అంశాన్ని పిటిషనర్లు తమ వ్యాజ్యాల్లో లేవనెత్తలేదని సర్వీస్ కమిషన్ న్యాయవాది �
గ్రూప్-1 పరీక్షల్లో తన కోడలితోపాటు, తాను అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవానలి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్టీ, ఎస్టీ అట్�
గ్రూప్-1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, వెంటనే రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ప్రకటించిన గ్రూప్-1 మెయిన్ పరీక్ష ఫలితాల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జనార�
గ్రూప్-1 పరీక్షలో జీవో 29 ద్వారా ఎకువ శాతం బీసీలకు అవకాశం వచ్చినట్టు సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు లెక్కలు చెప్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ లెక ల్లో నిజాయితీ ఉందని నమ్మిత