గ్రూప్ -1 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరవుతున్నారు. బుధవారం వరకు 32 శాతం మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 31,403 మందికి 21,429 మంది (68శాతం) అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.
గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు ఖమ్మంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మెయిన్స్ పరీక్షల్లో ఉన్న లోపాలను సవరించడంతోపాటు మెయిన్స్ ప
గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 ప్రశ్నలపై పిటిషనర్లు లేవనెత�
ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కొట్లాట, అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం కొట్లాట, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలంటూ కొట్లాట, పోస్టుల సంఖ్య పెంచాలంటూ కొట్లాట, పరీక్ష వాయిదా వేయాలంటూ కొట్లాట.
గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరిగి పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 864 మంది అభ్యర్థులకుగాను 651 మంది హాజరయ్యారు. పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 504 మంది అభ్యర్�
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 25 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఈ పరీక్ష జరిగింది.
గ్రూప్-1 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ప్రిలిమినరీ పరీక్షకు ఐదు జిల్లాల్లో 34,113 మంది హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17 కేంద్రాల్లో 4,473 మంది అభ్యర్థులకు 3,331 మంది పరీక్ష రాశారు. జనగామలోని 14 కేంద�
నాగర్కర్నూల్ జిల్లాలో ఆదివారం జరుగనున్న గ్రూప్-1 పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రం లో ఉన్న 18 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్ష న్ అమలులో ఉంటుందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం ప్రకటనలో తెలిపారు.
R. Krishnaiah | రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 పరీక్షల (Group-1 exam ) ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ అధికారులకు సూచించారు. టీఎస్పీఎస్సీ నిబంధనలకు అనుగునంగా చర్యలు చేప
జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరీక్ష నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ఖరారుచేసింది. జూన్ 9న ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. �