ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షక�
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస
టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పలు పరీక్షా కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించార
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి హైదరాబాద్ నుంచి మంగళవారం కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్