గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకునే అంశాలు ఏమీ లేవ
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్ 16న జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అక్టోబర్ 31 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అభ్యంతర�
TSPSC | గ్రూప్ - 1 ప్రిలిమినరీ ఫైనల్ కీని టీఎస్పీఎస్సీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. సోమవారం నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో నిపుణుల కమిటీ భేటీ అయి ప్రిలిమ్స్ ప్రాథమిక కీ
ఈ నెల 16న గ్రూప్-1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణ శుక్రవారం ఆయన కలెక్టరేట్లో చీఫ్ సూపరింటెండెట్లు, లైజనింగ్, అసిస్టెంట్ లైజనింగ్ అధిక
ఈ నెల 16న నిర్వహించనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ముఖ్య పర్యవేక్షక�
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 10-15 గంటల తరువాత అరనిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు
ఈ నెల 16న జరిగే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన�
గ్రూప్-1 పరీక్షను 16వ తేదీన బయోమెట్రి క్ విధానంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస
టీఎస్పీఎస్సీ ద్వారా ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. పలు పరీక్షా కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించార
టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి హైదరాబాద్ నుంచి మంగళవారం కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్