జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు అన్నదాతలు పెద్దఎత్తున బోర్లను తవ్విస్తున్నారు. జిల్లాలోని 21 రూరల్ మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సరస్వతీ బరాజ్ సమీపంలో ఇసుక క్వారీ తవ్వకాలు ఆందోళనకు రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా బరాజ్ డౌన్ స్ట్రీమ్ �
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు క్వారీ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో క్వారీపై ఇదే మండలంలోని కొండపాక రైతులు సోమవారం తిరగబడ్డారు. దాదాపు రెండు మూడు గంటలపాటు గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగా�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి కమిషనర్గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ న�
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�
రాష్ట్రంలో భూగర్భ జలాలు నిరుటి కంటే గణనీయంగా పెరిగాయి. భూగర్భ జలశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. గత నెలలో రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 5.78 మీటర్లుగా ఉన్నది. ఇది నిరుడు ఆగస్టుతో పోలిస్తే 1.06 మీటర్లు, ఈ ఏడ�
తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాలను ఎడాపెడా తోడుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్వాటర్ బోర్డు వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024లో ఈ వి
చినుక రాలక.. సర్కారు కాల్వలు నింపక.. వానకాలంలోనూ పొలాలు బీటలు వారుతున్నాయి. కొద్దోగొప్పో ఉన్న నీళ్లుతో కొందరు నారు పోయగా, అక్కడక్కడా వరి, పత్తి పంటలు వేశారు.
మానవ మనుగడకు కావాల్సినవి ప్రధానంగా గాలి, నీరు.సకల జీవకోటికి ప్రాణాధారమైన నీటి కోసం దేశాలు, రాష్ర్టాలు, ప్రాంతాల మధ్య యుద్ధాలూ జరుగుతున్నాయి. ఆ నీటి కోసం జరిగిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ ఏర్పడింది.