మరికల్ మండలంలోని రాకొండ, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో గత కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భజలాలు పెంచాల నే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాంలను అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇసుక మాఫియ �
వేసవికాలంలో పల్లెల్లో అడుగంటుతున్న భూగర్భ జలా లు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో తాగునీరు అందక పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెర కాలనీ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీట�
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుతానికి ఒక మీటర్ మేర తగ్గాయి. మరోవైపు మే నెలాఖరుకు జిల్లాలో భూగర్భజలాలు ప్రమాద
జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు అన్నదాతలు పెద్దఎత్తున బోర్లను తవ్విస్తున్నారు. జిల్లాలోని 21 రూరల్ మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అన్నారం గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన సరస్వతీ బరాజ్ సమీపంలో ఇసుక క్వారీ తవ్వకాలు ఆందోళనకు రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా బరాజ్ డౌన్ స్ట్రీమ్ �
భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వాగులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని చలివాగు, మానేరు వాగులతో పాటు చెరువుల్లోని నీరు పూర్తిగా అ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు క్వారీ వివాదం ఇంకా సద్దుమణుగక ముందే మరో క్వారీపై ఇదే మండలంలోని కొండపాక రైతులు సోమవారం తిరగబడ్డారు. దాదాపు రెండు మూడు గంటలపాటు గ్రామస్థులు, రైతులు ఆందోళనకు దిగా�
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘానికి కమిషనర్గా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రంగారెడ్డి జిల్లాలో తన పొలం నుంచి పారుతున్న వరద కాలువను పూడ్చాడు. భూగర్బ జలాలను పెంచేందుకు ప్రభుత్వ న�
డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్గంధంతో అనారోగ్యం పాలవుతున్నామని, భూగర్భ జలాలు సైతం కలుషితమవుతున్నాయని వెంటనే డంపింగ్ యార్డును గ్రామం నుంచి తరలించాలని సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలంలోని బుస�