మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెనికి చెందిన రైతు చిదిమిళ్ల భిక్షం తనకున్న ఎకరం 10 గుంటల్లో జూన్లో 5 బోర్లు వేసిండు. ఈ నెల మరో 6.. ఇలా నెలన్నర కాలంలో 11 బోర్లు వేసినా చుక్కనీరు కండ్ల చూడలే.
ఎల్నినోకు తోడు సర్కారు నిర్లక్ష్యం.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాను కరువు కోరల్లోకి నెడుతున్నది. ఇతర జిల్లాలకు భిన్నంగా కన్నెపల్లి పంప్హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకొని, ముందుగా ఇక్కడి ప్రాజెక్టులు చెరువు
ఆదిలాబాద్ జిల్లాలో వానలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా, భూగర్భజలాలు పెరగడం లేదు. వర్షాకాలం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా వాన జాడలేకపోవడంతో ఎండకాలం మేలో భూగర్భ జలమట్టం 9.78 మీటర్లు ఉండగా జూన్లో మరింత పడ
భూగర్భ జలాలు జిల్లాలో రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు పడకపోవటంతో రైతులు భగీరథ యత్నం చేస్తున్నారు.
జలమండలి ట్యాంకర్ల బుకింగ్ పెండెన్సీ ఏకంగా ఇరవై వేల మార్క్ను దాటి కొత్త రికార్డులను సృష్టిస్తున్నది. మునుపెన్నడూ లేనంతగా బుకింగ్లు పెరిగిపోతున్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే ఏకంగా 20,056 ట్యాంకర్ల పెండె�
మరికల్ మండలంలోని రాకొండ, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో గత కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భజలాలు పెంచాల నే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాంలను అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇసుక మాఫియ �
వేసవికాలంలో పల్లెల్లో అడుగంటుతున్న భూగర్భ జలా లు తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. దీంతో తాగునీరు అందక పల్లె ప్రజలు అల్లాడిపోతున్నారు. సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వడ్డెర కాలనీ�
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోజురోజుకు భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వేసవి నేపథ్యంలో పాతాళగంగ అడుగంటుతున్నది. జిల్లాలో మార్చిలో సగటున 7.73మీటర్ల లోతున నీళ్లున్నాయి. ఫిబ్రవరితో పోలిస్తే 1.24మీటర్ల కిందకు నీట�
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గత నెలతో పోలిస్తే ప్రస్తుతానికి ఒక మీటర్ మేర తగ్గాయి. మరోవైపు మే నెలాఖరుకు జిల్లాలో భూగర్భజలాలు ప్రమాద
జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బోరుబావులు అడుగంటిపోతుండడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు అన్నదాతలు పెద్దఎత్తున బోర్లను తవ్విస్తున్నారు. జిల్లాలోని 21 రూరల్ మండలాల్లో 1.20 లక్షల ఎకరాల్లో
ఇష్టారాజ్యంగా భూగర్భ జలాలను తోడేస్తుండడంతో నీటి మట్టం భారీగా పడిపోతున్నది. ఎండలు పెరగడంతో గ్రామాల్లో బావులు, బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో మెదక్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిప
మునుగోడు ,చిట్యాల మండలాల్లోని రైతులకు సాగు, తాగు నీరందించాలంటూ మండల కేంద్రంలో సోమవారం రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. గట్టుపల్లి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.