Grok | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X) ఏఐ టూల్ గ్రోక్ (Grok AI) పై తాజాగా మరో వివాదం చెలరేగింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాల్దీవుల నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశా�
అసభ్య కంటెంట్ను తొలగించకపోతే నియంత్రణ చర్యలు తప్పవన్న కేంద్రం హెచ్చరికలతో మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ఎక్స్ దిగి వచ్చింది. కంటెంట్ను సమన్వయ పరచడంలో తమ ప్లాట్ఫామ్లో కొన్నిలోపాలు ఉన్నాయని అంగీకర�
Pratika Rawal : సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ఫొటోలను మార్ఫింగ్ చేయడం, వారి గోప్యతకు భంగం కలిగించడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ (Pratika Rawal) సైతం గ్రోక్ బాధితుల జాబితాలో చేరింది.
ఏఐ చాట్బాట్ గ్రోక్ ద్వారా సృష్టించిన అశ్లీల వీడియోలు, ఫొటోలను 72 గంటల్లోగా తొలగించి సవివరంగా తీసుకున్న చర్యలపై నివేదికను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు సమర్పించాలని ఎక్స్కు క�
Grok Ban | ఎలాన్ మస్క్ కంపెనీ ఎక్స్ఏఐ అభివృద్ధి చేసిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ను నిషేధించాలని టర్కిష్ కోర్టు ఆదేశించింది. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్తో పాటు దేశంలోని ప్రముఖ వ్యక్తుల గు
లక్షలాది వీడియోల్లో మనమెక్కడ ఉన్నామో కనిపెట్టడం కృత్రిమ మేధ (ఏఐ)కి చిటికెలో పని. కానీ, ఆ వీడియోలో మనం ఆనందంగా ఉన్నామా? విచారంగా ఉన్నామా?అసలు ఎందుకు అలా ఉన్నామో కనిపెట్టేది ఒక్కరే. అది తోటిమనిషి. అయితే, ఇది ఇ�
దేశంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకొనే బీజేపీ గ్రాఫ్ క్షేత్రస్థాయిలో అంతకంతకూ పడిపోతున్నదంటూ ఇటీవల కుండబద్దలు కొట్టిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో ప్రధాని న
పదకొండేండ్ల బీజేపీ ప్రభుత్వం వైఫల్యాల పుట్ట బద్దలైంది. దేశ ప్రగతికి కీలకంగా పరిగణించే ప్రధాన సూచీలు, అంశాల్లో ప్రపంచ దేశాల ముందు భారత్ దిగజారిపోయినట్టు తేటతెల్లమైంది. అయితే, అసలు వాస్తవాలను కప్పిపుచ్�
చెప్పే మాటలకూ చేసే చేతలకూ సంబంధం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే పలుమా ర్లు నిరూపించుకొన్నది. ఉద్యోగాలిస్తామ న్న హామీలకు భిన్నంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టే చర్యలు చేపట్టింది. ఏటా రెండుకోట్ల �
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) భూముల వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడానికి కారణమేంటి? పర్యావరణానికి నష్టం జరుగుతుందని విద్యార్థులు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, మే
భారత్పై ప్రతీకార సుంకాలు విధిస్తామంటూ అధికార పగ్గాలు చేపట్టగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్ ఉత్పత్తులపై 27 శాతం సుంకాలు విధిస్తున్నట్టు తాజాగా ప్రకటించార