అబద్ధాలతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీకి గ్రోక్ ఏఐ మేకులా మారిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీ 11 ఏండ్లుగా చెప్తున్న వాటిలో నిజమెంతుందో అది తేటత�
గ్రోక్ పనితీరు ఎలా ఉండాలన్న దానిపై సదరు ఏఐ చాట్బాట్ టీమ్కు మస్క్ ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన, తిరకాసు ప్రశ్నలక
ప్రశ్న : 2014 తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రెస్ కాన్ఫరెన్స్లకు హాజరయ్యారా? దీనిపై నీ విశ్లేషణ ఏమిటి?
గ్రోక్ : 2014 తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఒక్కసారి మాత్రమే అంటే 2019లోనే ప్రెస్�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి సన్నిహితుడు. ట్రంప్ యంత్రాంగంలో మస్క్ది కీలక పాత్ర. దీంతో మస్క్ ఫ్యాక్టరీ నుంచి గ్రోక్ సేవలు అందుబాటులోకి రాగానే తొలుత బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు. అయితే, 20
కేంద్రం విధించాలనుకొంటున్న ఆంక్షలపై ‘గ్రోక్' ఎంతమాత్రం భయపడటం లేదు. కేంద్రంపై దీటుగా పోరుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ‘గ్రోక్' మాతృ సంస్థ అయిన ‘ఎక్స్' కేంద్ర ప్రభుత్వంపై కర్ణాటక హైకోర్టులో ఇ�
దేశ రాజకీయాల్లో ‘గ్రోక్' ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ‘ఎక్స్'కు చెందిన ఈ చాట్బాట్.. అధికార పార్టీని ఇబ్బంది పెడుతూ.. విపక్ష పార్టీలకు రాజకీయ అస్త్రంగా మారుతున్నది. 11 ఏండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి చక�
ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ప్రధాని మోదీపై చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇంకో వైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని గ్రోక్ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ‘మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కూడా పసిగట్టింది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 87 సీట్లలో గెలవవచ్చని ఎక్స్ (ట్విట్టర్�
Most Trolled Telugu Movie | ఇండియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒకే ఒక పదం గ్రోక్. మారుతున్న కాలానికి పోటిపడే విధంగా ప్రస్తుతం కృత్రిమ మేధస్సులు వస్తున్న విషయం తెలిసిందే.