సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ బహుళార్ధ సాధక ప్రాజెక్టుల డీపీఆర్ల సత్వర ఆమోదానికి చొరవ చూపాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు ఓ లేఖను రాసింది. దీంతో త్వ�
అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
గోదావరి జలాల్లో ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలంగాణ సర్కారు మరోసారి తేల్చిచెప్పింది. తెలంగాణకు 968 టీఎంసీలు ఉన్నాయని, ఆ నీటి హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేసింది.
గోదావరి బేసిన్లో నీటి లభ్యతపై తెలంగాణ చేస్తున్న వాదనే నిజమని తేలింది. ఉమ్మడి ఏపీకి నీటి లభ్యత 1,486 టీఎంసీలు అని స్వయంగా కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గోదావరి నదీ యాజమాన్య
తెలంగాణ సమర్పించిన మోడికుంట, గూడెం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) పంపింది. ఆ రెండు ప్రాజెక్టులకు ఇప్పటికే సీడబ్ల్యూసీ ఆమోదం
సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎట్టకేలకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లో కదలిక వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు రివైజ్డ్ డీపీఆర్ను పరిశీలించి తిరిగి సీడబ్ల్యూసీకి పంపింది. కాళేశ్వరం ప్�
GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు 14వ సమావేశం చైర్మన్ ఎంకే సింగ్ నేతృత్వంలో జలసౌధలో ప్రారంభమైంది. భేటికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పీషల్ సీఎస్ రజత్ కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి, ఇతర నీటిపారుదల శాఖ
GRMB | గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) సమావేశం మంగళవారం జరుగనున్నది. హైదరాబాద్లోని జలసౌధలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ ఎంకే సిన్హా అధ్యక్షతన బోర్డు సమావేశం కానున్నది. ఈ సందర్భంగా కడెం-గూడెం ఎత్తిపోతల పథకం, మెండి�
పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఎత్తిపోతల పథకం పనులను వెంటనే నిలిపివేయించాలని, ఆ దిశగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) తక్షణమే చర�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా మరే ఒక్క ప్రాజెక్టును కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ సర్కారు కరాఖండిగా తేల్చి
పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది.