పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు (Banakacherla) విషయంలో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. బనకచర్లపై చర్చించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బేఖాతరు చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్కు సంబంధించిన మినిట్స్ తుది నివేదికను తాజాగా జీఆర్ఎంబీ విడుదల చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లోనూ తెలంగాణ పరపతి దిగజారిపోయింది. తెలంగాణ అధికారులంటేనే ఏ మాత్రం లెక్కచేయని దుస్థితి అక్కడ నెలకొన్నది. నిధుల ఖర్చు, ఇతర�
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ మినట్స్ డ్రాఫ్ట్లో వెల్లడించిన అంశాలు అవాస్తవాలని తెలంగాణ మండిపడింది. బోర్డు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈఎన్సీ అనిల్కుమార్ తాజా�
అనుమతులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును నిలుపుదల చేయించాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోరా? అంటూ కృష్ణా నదీ �
నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్టు డీపీఆర్ను సత్వరం అందించాలని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర అధికారులు డిమాండ్ చేశారు.
తెలంగాణ అధికారులపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) కర్రపెత్తనం చెలాయిస్తున్నది. ఎవరికి డిప్యుటేషన్ ఇవ్వాలనేది కూడా తామే నిర్ణయిస్తామంటూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్పై గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చర్చించనున్నది. వచ్చే నెల 25న 17వ బోర్డు మీటింగ్ను నిర్వహించాలని జీఆర్ఎ
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ ముఖేశ్కుమార్ సిన్హాను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఇంజినీర్లు, సాగునీటిపారుదల శాఖ ఇంజినీర్లు ఘనంగా సన్మానించారు.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్గా అజయ్కుమార్ ప్రధాన్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చైర్మన్గా పనిచేసిన ఎంకే సిన్హా సీడబ్ల్యూసీ చైర్మన్గా బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఏకే ప్రధా
GRMB | గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)లోని మెంబర్ సెక్రటరీ అళగేశన్పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. మహిళా అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత వివరాలను తెలుసుకొని.. మీటింగుల్లో బహిర్గతం చ
గోదావరి నదిపై తెలంగాణ నిర్మిస్తున్న సమీకృత సీతారామ- సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ రాష్ర్టాలు తమ వాదనలు వినిపించాయి. ఈ ప్రాజెక్టు డీపీఆర్ఫై మంగళవారం హైదరాబాద్లోని జలసౌధలో రెండు రాష
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు నేషనల్ వాటర్ డెవలప్మెం ట్ అథారిటీ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నది.