తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు మినహా మరే ఒక్క ప్రాజెక్టును కూడా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కి అప్పగించేది లేదని తెలంగాణ సర్కారు కరాఖండిగా తేల్చి
పెద్దవాగు మినహా గోదావరిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ అప్పగించాలని తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఎదుట గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ప్రతిపాదించింది.
టీఏసీ నిబంధనలకు విరుద్ధం గోదావరి డెల్టాపై తీవ్ర ప్రభావం వెంటనే పనులను ఆపించండి జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభు
హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో జరగ్గా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎస్డీ దేశ్పాండ�
హైదరాబాద్ : గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశం జలసౌధలో ప్రారంభమైంది. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుండగా.. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, ఓఎ
Jalashakthi Ministry | కృష్ణా, గోదావరీ నదీ బోర్డుల చైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ (Jalashakthi Ministry) కార్యదర్శి సమీక్ష నిర్వహించున్నారు. ఉభయ బోర్డుల చైర్మన్లతో నేడు వర్చువల్ విధానంలో సమావేశం
GRMB Meeting | గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే
సమాచారం లేకుండా ప్రాజెక్టులను ఎలా సందర్శిస్తారు? జీఆర్ఎంబీ సబ్కమిటీని నిలదీసిన తెలంగాణ అధికారులు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): దేవాదుల పంప్హౌస్, కాకతీయ క్రాస్ రెగ్యులేటరీని గోదావరి నదీ యా�
ముందుగా నీటి లభ్యతను నిర్ధారించండి నదుల అనుసంధానంపైతెలంగాణ స్పష్టీకరణ హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): నదుల అనుసంధానం ప్రాజెక్టుల్లో తెలంగాణ నీటి హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలని రాష్ట్ర ప్రతి�
డీపీఆర్లను వెంటనే జలసంఘానికి పంపండి సాంకేతిక అనుమతులిచ్చే అధికారం బోర్డులకు లేదు జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు ఘాటు లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్లకు సంబంధించిన వ
godavari river management board | గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన
బోర్డు మీటింగ్లో చర్చించాకే సీడబ్ల్యూసీకి పంపుతామని మెలిక ఏపీ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం ఇప్పటికే పరిధి దాటి రెండు నెలలుగా తాత్సారం మండిపడుతున్న తెలంగాణ సాగునీటి ఇంజినీర్లు హైదరాబాద్�