డీపీఆర్లను వెంటనే జలసంఘానికి పంపండి సాంకేతిక అనుమతులిచ్చే అధికారం బోర్డులకు లేదు జీఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు ఘాటు లేఖ హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్లకు సంబంధించిన వ
godavari river management board | గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన
బోర్డు మీటింగ్లో చర్చించాకే సీడబ్ల్యూసీకి పంపుతామని మెలిక ఏపీ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం ఇప్పటికే పరిధి దాటి రెండు నెలలుగా తాత్సారం మండిపడుతున్న తెలంగాణ సాగునీటి ఇంజినీర్లు హైదరాబాద్�
జీఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణ స్పష్టీకరణహైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాతే కేంద్రం విడుదల చేసిన గెజ
Godavari River Management Board | గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. హైదరాబాద్లోని జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సమావేశం
ముగిసిన కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం | కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ బోర్డు చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం జరగ్గా.. ఏపీ, తెలంగాణ అ
KRMB | రేపు కేఆర్ఎంబీ కీలక సమావేశం | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం సమావేశం కానున్నది. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జలసౌధలో ఉదయం జరగనున్న భేటీకి బోర్డు ప్రతినిధులు, ఇరు రాష్ట్రాల అధికారులు హా�
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ( KRMB ) కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. సీడబ్ల్యూసీ సభ్యుడిపై ఏపీ అభ్యంతరం తెలుపడంపై ఈఎన్సీ నిరసన వ్యక్తం చేసింది. రాయలసీమ ప్రాజెక్టు
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమన్వయ కమిటీ మంగళవారంనాడు తొలిసారిగా సమావేశమవుతున్నది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఆగస్టు 3వ తేదీన సమావేశం నిర్వహి�
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తనకున్న అధికారాన్ని వినియోగించుకుంటూ కేంద్ర జలవనరుల శాఖ ఇటీవల ఒక గెజిట్ను విడుదల చేసింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రవహించే కృష్ణా, గోదావరి నదులకు సం
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్�
అది ఏకపక్ష నిర్ణయం.. హాస్యాస్పదం ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ సూర్యాపేట టౌన్, జూలై 16: కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిని నిర్ణయిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణకు పూర్తి వ్యతిరేకంగ�