హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) 15వ సమావేశం ఈ నెల 6న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు మెంబర్ సెక్రటరీ అజగేషన్ గురువారం లేఖ రాశారు.