తెలంగాణ అభ్యంతరాలను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) బేఖాతరు చేసింది. ఏప్రిల్ 7న నిర్వహించిన 17వ బోర్డు మీటింగ్కు సంబంధించిన మినిట్స్ తుది నివేదికను తాజాగా జీఆర్ఎంబీ విడుదల చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)లోనూ తెలంగాణ పరపతి దిగజారిపోయింది. తెలంగాణ అధికారులంటేనే ఏ మాత్రం లెక్కచేయని దుస్థితి అక్కడ నెలకొన్నది. నిధుల ఖర్చు, ఇతర�
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ మినట్స్ డ్రాఫ్ట్లో వెల్లడించిన అంశాలు అవాస్తవాలని తెలంగాణ మండిపడింది. బోర్డు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈఎన్సీ అనిల్కుమార్ తాజా�
గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశాన్ని 7న నిర్వహించనున్నారు. బోర్డు చైర్మన్ రెండు తెలుగు రాష్ర్టాలకు సమాచారం అందజేశారు. రెండు రాష్ర్టాల అభిప్రా యం మేరకు సమావేశ తేదీని నిర్ణయించాల్సి ఉంటుం
కేంద్ర జలసం ఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్గా ముఖేశ్కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఎంకే సిన్హా ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
అశ్వారావుపేట పెదవాగు ప్రాజెక్టుకు గండి పడిన నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాలతో చర్చించేందుకు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)సోమవారం సమావేశం నిర్వహించనున్నది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అపారనష్టం వాటిల్లింది. దశాబ్దాల చరిత్ర కలిగిన పెద