బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనాన్ని పెంచితే రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎండబెడుతోంది. నాడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం వెదజల్లుతూ ప్రకృతి వనాలు స్వాగతం పలుక�
పచ్చదనం పెంపొందించడంతోపాటు పర్యావరణ రక్షణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.
పచ్చదనం హరించుకుపోయి భూమికి జ్వరం వస్తున్నదని మనిషి గ్రహించేసరికే కాలయాపన జరిగిపోయింది. గొడ్డళ్లు తమ పని కానిచ్చాయి. చెట్లు కూలుతున్న దృశ్యం భూతల్లి నిరంతర పీడకలగా మారింది.
వరదల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు నివారించడానికి జలాశయాలను, కాల్వలను రక్షించే క్రమంలో ప్రభుత్వాలు కఠిన చర్యలను తీసుకుంటున్నాయి. అదే సమయంలో ప్రకృతిలో సమతుల్యతను కాపాడేందుకుగానూ పచ్చదనాన్ని పరిరక్షించ�
చౌకగా భూములు, సరళతరంగా నిబంధనలు..ఇంకేముంది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పలు గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణలో వివాదాలు తలెత్తకుం
పచ్చదనం కోరుకునే పట్నవాసులకు కారిడారే పూదోట, బాల్కనీయే బృందావనం. మొక్కలపై మక్కువ ఎక్కువ ఉన్నవాళ్లు ఇండోర్ ప్లాంట్స్ విరివిగా పెంచేస్తుంటారు. స్థలం ఉంది కదా అని మొక్కలు నాటేస్తారు.. కానీ, వాటి నిర్వహణల�
Sabitha Indra Reddy | బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన హరితహారం వల్ల రాష్ట్రలో పచ్చదనం పరిఢవిల్లిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది.
KTR | దశాబ్దాల పాటు ధ్వంసమైన అడవులను కంటికి రెప్పలా కాపాడిన దార్శనికుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో ఆగమైన అడవి సంపద చుట్టూ అందమైన పచ్చని పందిరి అల్ల
పచ్చదనానికి, ఎముక పటుత్వానికి సంబంధం ఏంటి? పరిసరాల పచ్చదనం అధికంగా ఉన్న చోట నివసించే వారి ఎముకలు బలంగా ఉంటాయా? అంటే అవుననే అంటున్నారు బెల్జియం పరిశోధకులు.
రాజ్యాలు అంతరించినా, రాజులు గతించినా.. నాటి రాచరిక వ్యవస్థకు స్మృతి చిహ్నంగా నిలుస్తున్నది దేవరకొండ ఖిలా. సుమారు ఏడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఖిల్లా పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతూ పర్యాటక ప్రాంతంగా విలస�