గ్రేటర్ జనంపై జీహెచ్ఎంసీ చలాన్ల మోత మోగిస్తున్నది. రహదారులపై చెత్త వేసిన వారిపై రూ. 500ల నుంచి రూ. 25వేల వరకు, భవన నిర్మాణ వ్యర్థాలు వేసిన వారికి రూ. 25 వేల వరకు జరిమానాలు విధిస్తున్నది. సర్కిల్ స్థాయి అధికార�
గ్రేటర్ హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వీచిన గాలులు, కురిసిన వర్షానికి పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిటీ పరిధిలోని దాదాపు 340కి పైగా 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయ�
గ్రేటర్ హైదరాబాద్లో నిర్మాణ రంగం కళ తప్పింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ నిర్మాణాల అనుమతుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు జీహెచ్ఎంసీ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో ఎట్టకేలకు చర్యలు మొదలయ్యాయి. ఈ మేరకు పలువురు కంటోన్మెంట్ అధికారులు సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర�
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోజుకు ఐదారు సార్లు కరెంటు పోయి... రావడంతో ఎండలు ముదిరి వినియోగం మరింత పెరిగేకొద్దీ ఈ కష్టాలు కూడా ఎక్కువైతాయనే ఆందోళన వ్య
గ్రేటర్లో స్వచ్ఛ సర్వేక్షణ్పై సర్వే మొదలైంది. ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కీలక నగరాలకు ర్యాంకులను ప్రకటిస్తూ వస్తున్నది. 2015 నుంచి 2023 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితా�
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ దరఖాస్తులతో కాలయాపన చేస్తున్నది. ఏడాది నుంచి ఇప్పటి దాకా అర్హులు నాలుగు సార్లు దరఖాస్తు చేసుకున్నారు.
గ్రేటర్లో వాణిజ్య సంస్థలు, వ్యాపారస్తులను జీహెచ్ఎంసీ టార్గెట్ చేసింది. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి సంబంధిత వ్యాపార సంస్థలను సీజ్ చేస్తున్నది. అంతేకాకుండా ట్రేడ్�
ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్ల మేర మాత్రమే చేరుకున్నా�
జీహెచ్ఎంసీలో వందకు వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత నగరంగా సాధించాలనే లక్ష్యానికి అధికారులు నీళ్లొదిలారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎస్ ప్లస్ ప్లస్) నగరంగా హైదరాబాద్క�
సమ్మర్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పీక్ డిమాండ్ ఐదువేల మెగావాట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జనవరి నెలలోనే మార్చి నెల డిమాండ్ నమోదవడంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై అలర్�
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సర్కిల్కు చెందిన ఓ విద్యుత్తు కాంట్రాక్టర్ నిరుడు ఆగస్టులో 11 కేవీ సీటీపీటీ సెట్, 11 కేవీ హెచ్టీ టీవీఎం 20/5ఏ కోసం రూ.8 లక్షలు డీడీ చెల్లించారు. కానీ ఇప్పటికీ విద్యుత్ పరికరా�
సాధారణంగా ఒక ప్రాంతంలోని విద్యుత్ ఫీడర్పై అదనపు భారం పడితే అధికారులు వెంటనే అక్కడ కొత్త సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రతిపాదిస్తారు. సాధ్యమైనంత తొందరగా సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చి ఫీడర్�