Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది సంబురాలు మిన్నంటాయి. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వేడ�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం తెలంగాణభవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, నమస్కరించారు.
ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పట్ట
కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు ఆదివారం అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చీలు, క్�
నగరంలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు చర్చిల్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసి.. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పలు చోట్ల క్రీస్తు జన్మవృత్తాంతంపై నాటికలు, గీతాల ఆలాపనలు, సాంస్కృ�
నగరంలోని భగత్నగర్ హరిహర క్షేత్రం అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం తెప్పోత్సవం, కాకడ హారతి, పడి పూజా మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు డీ సంపత్ నేతృత్వంలో అట్టహాసంగా నిర్వహించారు
మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామ శివారులో మల్లన్న స్వామి జాతర మంగళవారం వైభవంగా జరిగింది. ఏటా సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకుని ఉత్సవాలు జరుగుతున్నాయి
ఉత్తర భారతీయులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే ఛఠ్ పూజ వేడుకలు గ్రేటర్లో మొదటి రోజు ఆదివారం కన్నుల పండువగా సాగింది. ప్రతి యేటా కార్తికమాసంలో ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో బిహార్
దీపాల వెలుగులు నింగిని తాకాయి. చీకట్లను పారద్రోలి వెలుగులు నిండాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా దీపావళి సంబురాలు పటాకుల మోతతో అంబరాన్నంటాయి. లక్ష్మీపూజ చేసుకున్న భక్తులు కుటుంబాల సమేతంగా పండుగను ఆనందంగా �
దీపావళి వేడుకలకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. పూలు, పూజాసామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. వ్యాపార సముదాయాల్లో లక్ష్మీదేవి పూజలకు సర్వం సిద్ధం చేసుకున్నారు. స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్న�
పోలీస్ విధులు ఎండనక, వాననక, రేయనక, పగలనక బాధ్యతతో నిర్వర్తించాల్సి ఉంటుంది. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమాజ సంరక్షణకు సన్నద్ధంగా ఉండాలి. ఒక్కోసారి రోజుల తరబడి కుటుంబానికి దూరంగా, క్లిష్ట పరిస్థితుల్లో ప�
పట్టణంలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన దసరా సంబురాలు, రావణ దహన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మా