ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో బుధవారం దసరా సందడి నెలకొంది. విజయదశమిని పురస్కరించుకొని నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారు సరస్వతీ అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు
తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు బతుకమ్మ ఆడి అనుభూతులు, అనుబంధాలను పదిలపరుచుకుని సోమవారం బతుకమ్మకు వీడ్కోలు పలికారు. భక్తిశ్రద్ధలతో గంగమ్మ ఒడికి చేర్చారు. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘సద్దుల బతుకమ్మ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. పల్లెపల్లెనా ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మలను పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు. చిన్నారులు పటాకులను కాల్చి సందడి చేశారు. అంతేకాకుండా కొంగరక
పూల జాతర మొదలైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఎంగిలిపూల సంబురాలు అంబరాన్నంటాయి. ముంగిళ్లన్నీ పూలసంద్రాలయ్యాయి. వీధులన్నీ పాటలతో మార్మోగాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి �
మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.. ప్రజాదండు కవాతు జాతీయ స్ఫూర్తిని నింపింది.. జాతీయ సమైక్యతా నినాదం నలుదిశలా మార్మోగింది.. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రదర్శనలు జ�
గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగాయి. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలాయి. ముథోల్ ఎమ్మెల్యే �
తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలను వైభవంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదేశించారు. బుధవారం సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారులత
బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కొనియాడారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జయంతి కార్యక్ర
బహుజనుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, కలెక్టర్ కే శశాంక అన్నారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 372�
వరంగల్ మహానగరాన్ని సాంస్కృతిక, కళాకేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రూ.50 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం పన�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.