స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రజల్లో అడుగడుగునా దేశభక్తి భావన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి 57వ జన్మదిన వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. టీఆర్ఎస�
పట్టణంలో షాఅలీ పహిల్వాన్ ఉర్సు మూడ్రోజులుగా కొనసాగుతున్న ది. ఉత్సవాల్లో భాగంగా గురువారం చిన్న కిస్తీలు నిర్వహించగా.. శుక్రవారం పెద్దకిస్తీలు భక్తిశ్రద్ధలతో జరిపారు. హిందు ముస్లింలు ఐకమత్యంగా అధిక సంఖ
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారం గ్రామంలో శ్రీ వాసవీసాయి, శ్రీ భూనీళాసమేత శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి
లింగంపేట మండలంలోని భవానీపేటలో బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని గ్రామంలోని ప్రధానవీధుల గుండా డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. గ్రామదేవతలకు బోనాలు, �
ఏరువాక పౌర్ణమిని మంగళవారం రైతులు ఆనం దోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. కరోనా నేపథ్యంలో గత రెం డు సంవత్సరాల కాలంగా వేడుకను నిర్వహించుకునే అవకాశం లేకపో వడంతో ఈ ఏడాది అంగరంగ వైభవంగా వేడుకను నిర్వహించుకున�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గురువారం తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భం గా ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సంక్షేమ సంఘాల నేతలు వేడుకల్లో పాల్గొన్నారు.పలు చోట్ల జాతీయజెండాతో