కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలైన నేపథ్యంలో తమ పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ శుక్రవారం ప్రజావాణిలో విజ్ఞప్తిచేసింది.
Gram Panchayats | గ్రామాల అభివృద్ధికి కీలకంగా ఉపయోగపడే 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు గ్రామ పంచాయతీలకు తొలి విడతగా రూ.259.36 కోట్ల ని�
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�
తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని, ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మం త్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ�
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
రంగారెడ్డి జిల్లాలో 214 గ్రామపంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ప్రభంజనం సృష్టించింది. ఇదే స్పీడ్తో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, పీఏసీఏస్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమవుత�
మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ఆర్థిక సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలు కొత్త పాలక వర్గాలకు సవాళ్లుగా మారబోతున్నాయి. ఈ న�
రాష్ట్రంలో మొత్తం 1,284 గ్రామ పం చాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత లో 395, మలి విడతలో 495, తుది విడత లో 394 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చి గ్రామ పంచా యతీలను నిర్వీర్యం చేసింది. పవర్లోకి వచ్చి 23 నెలలు దాటినా పల్లెలకు రూపాయీ కేటాయించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీ
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నుంచే గ్రామస్వరాజ్యం అనే భావన పురుడుపోసుకున్నది. గ�