రాష్ట్రంలో మొత్తం 1,284 గ్రామ పం చాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తొలి విడత లో 395, మలి విడతలో 495, తుది విడత లో 394 పంచాయతీలు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారులు బుధవారం ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వచ్చి గ్రామ పంచా యతీలను నిర్వీర్యం చేసింది. పవర్లోకి వచ్చి 23 నెలలు దాటినా పల్లెలకు రూపాయీ కేటాయించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారి ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నాయి. సర్పంచ్ల పదవీ
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నుంచే గ్రామస్వరాజ్యం అనే భావన పురుడుపోసుకున్నది. గ�
పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. ఒకో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు వచ్చిపోతుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీక�
మండలంలోని సోమారం గ్రామ పం చాయతీ పరిధిలోని మూసీ నదిలో ఓ బాలిక గల్లంతైన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై రవీందర్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమారం గ్రామానికి చెందిన కొమర్రాజు సుస్మిత (13) గ్రామంలోని �
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చీకూర్తి, అత్నూర్, ఖలీల్ఫూ ర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ కేటాయించలేదని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్నూర్లో 1375 మ
గిరిజనులు అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక�
జిల్లా రైతుల్లో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ టెన్షన్ మొదలైంది. జిల్లా కేంద్రం సమీపం నుంచి ఈ రోడ్డు వెళ్తుండడంతో ఓ వైపు హర్షం వ్యక్తం అవుతున్నా.. మరోవైపు భూములు కోల్పోతున్న రై�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలని, అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమష్టిగా కృషి చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని తన క్యాం�
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, సొసైటీలు, సంఘాలు, పార్టీల కార్యాలయాల ఆవరణలో అధికారులు, ప్రజ�
గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. బిల్లులు అందక మాజీ సర్ప�