గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ అధ్యక్షతన
తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులను అభివృద్ధి పథంలో, ప్రజా ప్రతినిధులుగా చేసింది కేసీఆర్ అని బీఆర్ఎస్ నాంపల్లి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సభావాత్ సర్దార్ నాయక్ అన్నారు. బుధవారం...
గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వావలంబన కల్పించేలా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తీసుకొచ్చినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతకకు సర్పంచులు కృతజ్ఞతలు తెలిపార�
రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం ఈ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం 70వ సెక్షన్లోని సబ్ సెక్షన్-3ని తాజాగా ప్రభుత్వం సవరించింది.
ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ అధ�
Gram Panchayats | స్టేట్ ఫైనాన్స్ నిధులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు ‘కరెంట్' షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీల ఆరు నెలల కరెంట్ బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు
స్టేట్ ఫైనాన్స్ నిధులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామ పంచాయతీలకు స ంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించాలని పంచాయతీ ఉన�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు వాటిపై విద్యుత్తు బకాయిల పేరిట మరో పిడుగు వేసేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామాల్లో వీధి దీపాలు, తాగ
గ్రామ పం చాయతీల్లో రెండున్నరేండ్లుగా పెండింగ్లో ఉన్న కరెంటు బిల్లులను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పం చాయతీ రాజ్ శాఖను ఆదేశించింది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గ ర నుంచి పంచా
‘నా పేరు పబ్బాల సంధ్య, మా అమ్మగారి ఊరు సికింద్రాబాద్. నాకు పళ్లై తర్వాత యాదగిరిగుట్టకు వచ్చా. 2002లో నాకు ఓటు హక్కు రాలేదు. అయితే ప్రస్తుతం జరిగే ‘సర్' కార్యక్రమంలో భాగంగా గతంలో మా అమ్మ నాన్న, మా తాత, నాన్నమ్�
గ్రామపంచాయతీలో ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రత్యేక అధికారి, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కే అనిల్ కుమార్ సూచించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో విలీనం చేసిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపాలని, ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్�
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్�