పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వే తనాలను వెంటనే చెల్లించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు దేవదానం, కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు.
జిల్లాలో గుటా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిల్వ ఉంచిన రూ.8 లక్షల విలువైన నిషేధిత గుటా ప్యాకెట్లను మంగళవారం రాత్రి �
సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు కదం తొక్కారు. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలని, తమను ప్రభుత్వం పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.
ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాం డ్ చేస్తూ గురువారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ గ్ర�
ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పనిచేస్తూ గ్రామాలను అద్దంలా ఉంచడంలో పంచాయతీ కార్మికులు చేస్తున్న కృషి వెలకట్టలేనిది. ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా నిత్యం పారిశుద్ధ్య సేవలు అందిస్తున్న �
వేతనాలు అందక పస్తులుంటున్నామని పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ రాకేశ్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకురాలు నర్సమ్మ మా�
జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గా�
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా తీర్చిదిద్ది అవార్డులన�
నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పే�
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద