ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మండిపడ్డారు.
డిమాండ్ల సాధనకోసం గ్రామ పంచాయతీ కార్మికులు ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా, పోలీసులు వారిని ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేశారు. శుక్రవారం మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు హైదరాబాద్ తరలి వెళ
కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమవుతున్నాయి. పంచాయతీలు పటిష్టంగా ఉంటేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందన్న గాంధీజీ మాటలు నీటి మూటలవుతున్నాయి. దేశానికి పట్టుగొమ్మలుగా ఉండాల్సిన పల్లెలు ప్రగత�
జీతాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరినందుకు గ్రామపంచాయతీ కార్మికులను పనిలోకి రావొద్దని చెప్పిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో జరిగింది. బుధవారం చర్లపాలెం పాఠశాలలో వాటర్ ప్లాంట్ ప
ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలర�
పల్లెసీమలు బాగుంటేనే రాష్ట్ర, దేశ ప్రగతి బాగుంటుంది. గ్రామీణ వ్యవస్థ పట్టుగా ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు అంటూ చెబుతుంటే.. వినడానికి సొంపుగానే ఉన్నది. నాడు గ�
GP Workers Dharna | గ్రామ పంచాయతీ వర్కర్ల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వమే పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి యదులాపురం గోపాలరావు ప్రభ�
పస్తులుండి పని ఎట్లా చేయాలని పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు అధికారి యూనూస్కు వినతి పత్రం అందజేశారు.
వేతనాల పెంపు కోసం గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె పదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఆరు గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీదేవిప
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అటకెక్కుతుండడంతో రేవంత్రెడ్డి సర్కారుపై క్రమంగా భ్రమలు తొలిగిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలన్నీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పడుతున్నాయి.
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పోరుబాట పట్టారు. శుక్ర, శనివారాల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ సమ్మె చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, ఐఎఫ�
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిచ్కుంద, ఏర్గట్ల తదితర మండలాల్లో గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది శుక్రవారం నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించి టోకెన్�