జిల్లాలో గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా మారింది. పంచాయతీల్లో పాలక వర్గ పదవీకాలం పూర్తవడం.. ప్రతినెలా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడం, పారిశుధ్య కార్మికులకు వేతనాలు లేకపోవడంతో పల్లెల్లో పాలన గా�
ఆరు నెలలుగా జీతాలు లేవు.. మేమెట్లా బతికేది.. మాపై ప్రభుత్వం ఎందుకు కక్షగట్టింది.. అందరి ఉద్యోగులకు ఇచ్చినట్టు మాకు కూడా నెలనెలా ఇచ్చి ఆదుకోవాలని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ సఫాయి కార్మికులు ఆవేదన వ్య�
గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ పంచాయతీలుగా మారిన పల్లెల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మురుగునీటి ప్రవాహం, చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. గతంలో ప్రతినెలా విడ�
బీఆర్ఎస్ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా తీర్చిదిద్ది అవార్డులన�
నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా
మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండలకేంద్రానికి చెందిన పంచాయతీ కార్మికులు మూడు, నాలుగు రోజుల కిందట విధులు బహిష్కరించారు. దీంతో మండల కేంద్రంలోని పంచాయతీ ట్రాక్టర్ పడకేయగా.. చెత్తాచెదారం ఎక్కడికక్కడ పే�
వెంటనే వేతనాలు చెల్లించాలని తెలంగాణ గ్రామ పం చాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మంచిర్యాల పట్టణంలోని మం చిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇళ్లముంద
Dharna | పెండింగ్లో ఉన్న వేతనాలు(Pending wages) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మికులు(Gram panchayat workers) గురువారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.