కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించినా దిగుమతి చేయకపోవడంతో ఓపిక నశించిన రైతులు ఆందోళనకు దిగారు. కొణిజర్ల మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వైరా-సత్తుపల్లి జాతీయ రహదారిపై సోమవారం రాస్తారోకో చేయడంతో భారీ
మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన �
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు డిచ్పల్లి, భీమ్గల్, కోటగిరి, బోధన్, సాలూర, ఎడపల్లి తదితర మండలాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులత�
కమీషన్దారుల నుంచి ఓ ఖరీదుదారుడు ధాన్యం తీసుకొని తీరా వారికి డబ్బులు చెల్లించకుండా ఐపీ పెట్టిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకోవడం కలకలం రేగుతుం ది. బాధితుల వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలో ని మార్కెట్ య�
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా పంటను కోసి ధాన్యం విక్రయించాలని ఎదురుచూస్తున్నా.. సేకరణ చేయడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు పెట్టి ఆందోళన చేపట్�
ఉమ్మడి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతను ఆగం చేస్తున్నాయి. పంట చేతికి అందివచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యా న్ని సకాలంలో తూకం వేయకపోవడం�
ఖాళీ ఖజానా అంటూ పదేపదే పేద ఏడ్పులు ఏడ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అందగత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ �
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై కలె�
ఆరుగాలం వ్యయప్రయాసాలకోర్చి రైతులు పండించిన పంటలు మిల్లర్లకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.500ల బోనస్ ఇస్తామని చెబుతున్నా కొనుగోలు �
తరుగు, కొర్రీలు లేకుండా ధాన్యం తీసుకోవాలని, కేంద్రాలకు తరలించిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు ఉమ్మడి ఖమ్మ జిల్లా మధిర, తిరుమ
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆగ్రహంవ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పం
అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో మార్కెట్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఈ విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ నాయక