నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుకరించాయి. చాలాకాలం తర్వాత మే నెలలోనే రావడం శుభపరిణామంగా రైతులు భావిస్తున్నారు. సీజన్ ప్రారంభం కాకముందే వరుణుడు కరుణించడంతో ఆశలు చిగురించాయ
రైతన్న ఆరుగాల కష్టం నీటిపాలవుతున్నది. వరిని పండించి.. తేమ శాతం తగ్గే వరకు కల్లాల్లో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే.. అక్కడి సిబ్బంది పలు రకాల కొర్రీలు పెడుతుండటంతో అన్నదాత తీవ్ర ఇబ్బందులకు గురవ�
వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై తడిసిన ధాన్యాన్ని పోసి రాస్�
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులో రైతులు ధర్నాకు దిగారు. అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో నర్సింహుల
అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా అయిన బస్తాల్లోని వడ్లు వర్షానికి తడిసి మొల
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో ఖానాపూర్-నిర్మల్ జాతీయ రహదారిపై ఎనిమిది గ్రామాల రైతులు మూడు గంటలపాటు �
అకాల వర్షం రైతన్నను ముంచుతున్నది. బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం పడిన వాన తీవ్ర నష్టం మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు అలాగే ఉండడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు ఆగమయ్యారు. వర్షాలకు వడ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతకు ఆగచాట్లు తప్పడంలేదు. మంచాల మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి అన్నదాత తీసుకొచ్చిన ధాన్యం తూకం �
కాంగ్రెస్ సర్కారు అన్నదాతల సమస్యలను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెకొండ, కొంకపాక గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్య
పంట పండించడం కంటే అమ్ముకోవడానికి రైతు ఎకువ కష్టపడాల్సి వస్తోంది. ఆరు కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అష్టకష్టాలు పడి విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొనుగోలు కేంద్రాల్లో అంతా దగా నడుస్తోందని, నిర�
చేతికొచ్చిన ధాన్యం అమ్ముకునేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. లక్ష్యం సుదూరం ఉంటే.. కొనుగోళ్లు మాత్రం నామమాత్రంగా జరుగుతున్న�
జడ్చర్ల మండలం గంగాపూర్ రోడ్డులోని పత్తి మార్కెట్ యార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రంలో సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు గురువారం జడ్చర్ల-కల్వకర్తి 167వ జాతీయర హదారిపైక�
రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటలను కొనడానికి చేతగాక రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ సర్కారు.. ప్రపంచ సుందరీమణులు పిల్లలమర్రి సందర్శనకు ఎక్కడా లేని హంగామా చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
అకాల వర్షాలు వరి రైతు వెన్నువిరిచాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేలు, రహదారుల పక్కన రైతులు ఆరబోసిన ధాన్యం వర�