యాసంగి ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. నవంబర్ మొదటి వారం�
ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. ఓ వైపు అకాల వర్షాలు, మరో వైపు గాలి దుమారాలతో యాసంగి రైతులు ఆందోళనకు గురవుతున్న వేళ.. ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నెర్రలు చాచిన ఆ నేలల్లో పచ్చదనం పురివిప్పుకుంటున్నది. ఎటుచూసినా పచ్చని పంటలతో మెతుకు సీమ పచ్చగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందింది.
‘మోదీ దుర్మార్గాలను నిలువరించేందుకు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది తిరుగులేని శక్తిగా మారింది. ముఖ్యమంత్రుల జిల్లాగా పేరొందిన నల్లగొండలో టేల్ ఎండ్ పేరుతో పొలాలను బీళ్లుగా మార్చిన ఘన