కాంగ్రెస్ పాలనలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. దొడ్డు వడ్లు, సన్న వడ్లు పండించిన రైతన్నలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బోనస్ దేవుడెరుగు కనీసం పండించిన ధాన�
అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అష్టకష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల సేకరణను గాలికొదిలేసింది. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో ఇప్పటి వరకు సగం కూడా వడ్ల�
ధాన్యం తూకంలో మోసం ఘటనలో సహకార సంఘం అసిస్టెంట్ సీఈవో, ఒడ్డుగూడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు తుమ్మిడ నారాయణను సస్పెన్షన్ చేసేందుకు సిఫారసు చేసినట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ డీసీఏవో మహ్మద్ ర�
ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల రోజులైనా కాంటా పెట్టకపోవడంతో అక్కడే జాగారం చేస్తున్నారు.
దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతన్నలను నిలువుదోపిడీ చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. క్వింటాలుకు ఐదారు కిలోల చొప్పున దోచుకునేలా కాంటాలను సెట్ చేయడంపై రైతన్నల్లో ఆగ్�
గత యాసంగితో పోలిస్తే ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్బాబు తెలిపారు. టేక్రియాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల జిల్లా మేనే�
రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తా వద్ద గురువారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మూడు రోజులుగ
యాసంగి ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండడంతో ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలోని బోడకొండతోపాటు దానికి అనుబంధంగా ఉన్న లోయపల్
ధర్మారం, బూర్గుపల్లి గ్రామాల్లో శనివారం ఎట్టకేలకు ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ఎక్కడి ధాన్యం
రంగారెడ్డి జిల్లా రైతాంగానికి ఈ ఏడాది యాసంగి కలిసి రాలేదు. అనావృష్టి పరిస్థితుల్లో నానా కష్టాల నడుమ యాసంగి పంటలను పండించిన రైతన్నలను అకాల వర్షాలు మరింత ఆగం చేశాయి. కరువు పరిస్థితుల్లో అరకొర దిగుబడులపై ర
అకాల వర్షం రైతును అతలాకుతలం చేసింది. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం కురిసిన వాన అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో వర్షం పడింది.
కొద్ది రోజులుగా భయపెడుతున్న అకాల వర్షం, శుక్రవారం రైతన్నను ఆగమాగం చేసింది. పొద్దంతా ఎండకొట్టినా.. సాయంత్రం ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షం పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, ఇల్లంతకుంట, �
సిద్దిపేట జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపెల్లి, దొనబండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోత