మండలంలోని తాటికల్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చీమలగడ్డ, గోరెంకలపల్లి, మంగళపల్లి, తాటికల్, నెల్లిబండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వాటిల్లో కొనుగోళ్లు ప్రారంభమై వారం రోజులు అవుతున
జిల్లాలో మొత్తం 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హన్మంతు కె.జెండగే అన్నారు. ఆలేరు మార్కెట్ యార్డును ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇప�
ధాన్యం కొనుగోలులో ఇంకా వేగం పెంచి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచిస్తూ ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా�
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం వెంటవెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ పమేలా సత్పతి నిర్వాహకులకు సూచించారు. కొత్తపల్లి మండలం మలాపూర్, బద్దిపెల్లి గ్రామాల్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో
అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. ప్రతి గింజా కొంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇటు ప్రభుత్వం
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు ధాన్యం పోటెత్తుతుంది. మార్కెట్కు నిత్యం 50వేల నుంచి 60వేల బస్తాల వరకు రైతులు తీసుకొస్తున్నారు. అయితే.. ధర తక్కువ పడుతుండడం, కాంటాలు, ఎగుమతులకు ఆలస్యం అవుతుండడంతో రైతులకు ఇబ్బ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కట్టంగూర్ మండలం అయిటిపాముల, కట్టంగూర్, చిట్యాల, నార్కట్పల
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెలుగుపల్లి శివారులో కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
ఐకేపీ ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వా లని సివిల్ సప్లయ్ డీఎం సుగుణాబాయి, డీఎస్వో రాజశ్వేరి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్లో ఏర్పాటు చేసిన ఐక�
మండలంలోని దొనబండ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సోమవారం ప్రారంభించారు.
నారాయణపేట జిల్లాలో యాసంగి సీజన్లో పండిన ధాన్యం కొనుగోలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వరి కోతలు మొదలవగా.. ఉత్పత్తికి అనుగుణంగా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో యాసంగి సీజన్ (2023-2024) ధాన్యం కొనుగోళ్లపై కొనుగ