మంచిర్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలు.. రైతన్నల పాలిట శాపాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకే సెంటర్లు కేటాయించ�
రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జ�
ఈ ఫొటో తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి కొనుగోలు కేంద్రంలోనిది. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయింది. కేంద్రం వద్ద ధాన్యం ఇలా తడిసి మొలకెత్తింది. తుర్కపల్లి మండలంలోని మెజార్టీ కొనుగోలు కేంద్ర�
రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తనూజ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆమె హమాలీలు, రైతులతో మాట
కల్లాల్లో, ఇండ్ల వద్ద మిగిలిన ధాన్యాన్ని సేకరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా ధాన్యాన్ని తరలించ�
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే, ఐదునెలల కాంగ్రెస్ సర్కారులో అరిగోస పడుతున్నారని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలకేంద్రంలో గురువారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. కాగా వర్షపాతం 9.8సెం.మీ.లుగా నమోదైందని ఏఎస్వో శ్రీనివాసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో రైతు కష్టం వర్షార్పణం అయ్యింది. గురువారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు, శుక్రవారం కురిసిన వానతో అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు,
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటా ధాన్యం కొనుగోలుపై రూ.500 బోనస్ చెల్లిస్తామని ప్రకటించి.. ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తా�
ధాన్యం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు డిమాండ్
రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని, రేవంత్ సర్కారుకు రైతుల ఉసురు తప్పక తగులుతుందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. వడ్లకు బోనస్ విషయంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురు