వడ్ల కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చాకెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె
కొన్నిరోజులుగా అకాల వర్షం రైతులను ఆగమాగం చేస్తున్నది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో కోతకు వచ్చిన పంట దెబ్బతినగా..కొన్నిచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోతున్నది. బుధవారం అర్ధరాత్రి, గురువార�
కాంగ్రెస్ సర్కారు రైతులను చిన్నచూపు చూస్తున్నది. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు పెంపు వంటి హామీలను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ధాన్యం సేకరణలోనూ మొండి‘చేయి’ చూపుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఆర్భాటంగా ప్రార�
కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో రైతులు దళారులకు అమ్మి నష్టపోతున్నారని రైతు జేఏసీ నేత, బీఆర్ఎస్ నాయకుడు లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరులో ఆయన బుధవారం విలేకరులతో మ
సోయా కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభిస్తున్నారు. కానీ కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. ఇదేమంటే కేంద్రం ప్రారంభానికే పరిమితమని అధికారులు చెబుతుండడంతో రైతులు బిత్తర పోతున్నారు. అసలేం జరిగిందంటే.. సోయ�
వానకాలం ధాన్యం కొనేందుకు జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని అన్నారు. క్షేత్�
కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని త్వరగా తరలిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. గురువారం ఆయన కౌడిపల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో 300 కేంద్రాలు ఉండగా 2.60 లక్ష�
రైతులు ఆధైర్యపడవద్దని, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. సోమవారం మండల పరిధిలోని కూకుట్లపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, రైతులతో
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలు తడిసిముద్దయ్యాయి. దీంతో
ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగా వీచిన గాలివానతో నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల తీవ్ర నష్టం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు కనగల్, తిప్పర్తి, కట్టంగూర్, పెద్దవూర, అ
కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి రైతులకు అడిగే హక్కులేదా? అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. రైతులు 500 బోనస్ గురించి అడిగితే.. మంత్రి స్థాయిలో ఉండి “మొరుగుతున్నారు” అనే �
కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరా�
మంచిర్యాల జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపాలు.. రైతన్నల పాలిట శాపాలుగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకే సెంటర్లు కేటాయించ�
రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 4.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని ఉమ్మడి జ�