సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం ధాన్యం పొటెత్తింది. సూర్యాపేట పరిసర ప్రాంత రైతులు ధాన్యాన్ని విక్రయించే నిమిత్తం పెద్దమొత్తంలో మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు. ప్రభుత్వం అరకొరగా ధాన్యం కొనుగోల
కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ చాంబర్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేశ్తో కలి�
వరి కోతలు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలు తప్ప రైత�
సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి.
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల�
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి �
వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోల�
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో కర్ణాటక నుంచి వరి ధాన్యాన్ని తెలంగాణలో విక్రయించేందుకు అక్రమంగా తీసుకువస్తున్నారు. గురువారం అర్ధరాత్రి తెలంగాణ-కర్ణాటక రాష్ట్రంలోని సరి�
వానకాలానికి సంబంధించి సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోళ్లను మాత్రం విస్మరించింది. దాదాపు ఇరవై రోజులుగా అధికారులు, ప్ర జాప్రతినిధులు ఆర్భాటంగా కొన�
ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు.
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్�
ధాన్యం తీసుకోని రైస్మిల్లులపై చర్యలు చేపట్టాలని కోరుతూ బొమ్మన్దేవ్పల్లి రైతులు ఆందోళన చేపట్టారు. వడ్లను తిరస్కరించిన రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నస్రుల్లాబాద్ క�