ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
ధాన్యం కాంటా చేసినా మిల్లులకు తరలించకపోవడంతో రైతులు సోమవారం నిరసనకు దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ రైతులు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటా చేశారని, మిల్లులకు తరలిచేందుకు లార�
ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించార�
వరుణుడు కనికరం చూపకపోవడంతో వానాకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పంట సగం వర్షార్పణం అయ్యింది. మిగిలిన పంటను అష్టకష్టాలకు ఓర్చి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇందుకు ఖర్చులు తడిసి మోపెడు అయ్�
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు సోమవారం ధాన్యం పొటెత్తింది. సూర్యాపేట పరిసర ప్రాంత రైతులు ధాన్యాన్ని విక్రయించే నిమిత్తం పెద్దమొత్తంలో మార్కెట్కు ధాన్యం తీసుకొచ్చారు. ప్రభుత్వం అరకొరగా ధాన్యం కొనుగోల
కొనుగోలు కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మెదక్ కలెక్టర్ చాంబర్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అదనపు కలెక్టర్ నగేశ్తో కలి�
వరి కోతలు ప్రారంభమై సుమారు నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ధాన్యపు గింజను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు పేరుకుపోతున్నాయి. ప్రచార ఆర్భాటాలు తప్ప రైత�
సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి.
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల�
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి �
వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోల�