బాలికను లైంగికంగా వేధించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి తనయుడు బండి భగీరథ్పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కేసు నమోదు చేశారని అడ్వకేట్ లలితారెడ్డి ఆరోపించారు
వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. కాంటాలు పెట్టడంలో జాప్యంప
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని, క్విం టాల్కు పదికిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ని
మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, నాలుగు రోజులు కలెక్టర్ సెలవుపై వెళ్తే ఇన్చార్జిగా ఏ అధికారికి బాధ్యతలు అప్పగించరా? అని మెదక్ ఎమ�
ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు విధించకుండా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా నిర�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి తాలుకే ‘తాలు తీస్తే తోలు తీస్తానని’ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తుంటే ఎవరి తోలు తీయాలని మాజ�
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం సుజాతనగర్ పీహెచ్సీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పీహెచ�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ�
అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కెట్యార్డు సమీపంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను సకాలంలో తరలించడంలో సర్కారు మొండికేస్తుంది. 20 రోజుల కిందట కాంటా వేసిన మక్కల బస్తాలను నేటికి గోదాంలకు తరలించకపోవడంతో రైతులు రేయింబవళ్లు మార్కెట్�
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కొర్రీలు లేకుండా ధాన�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదు. మిల్లర్ల ఒత్తిడితో క్వింటాకు 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. మిల్లర్లు పంతం నెగ్గించుకొని రైతు�