రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడ�
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
పెరిగిన పంట పెట్టుబడిని సైతం భుజాన వేసుకుని సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతున్న.. దిగుబడి తీసుకొనేటప్పటికే అలసిపోతున్నాడు. తీరా పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో దిక్కులు చూ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
Paddy Procurement Scam | వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలులో కుంభకోణం జరుగుతున్నదని ఆరోపిస్తూ ఖిల్లాఘణపురం మండల కేంద్రానికి చెందిన బాలేశ్వర్రెడ్డి హైకోర్టులో రిట్ వేశారు.
ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులు చేతికొస్తున్న తరుణంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, పెనుబల్లి మండల క
Maize procurement | మొక్కజొన్న కొనుగోళ్ల మాటున ప్రభుత్వం లేనిపోని కొర్రీలను విధిస్తూ రైతులను నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ముధోల్ నియోజకవర్గం సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్ ఆరోపించా
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా ఉన్నది జిల్లా అధికారుల పనితీరు. సివిల్ సప్లయ్ నుంచి నిధులు మంజూరైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందాల్సిన కమీషన్ డ�
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జ�
వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నవాంద్గి సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని దోపిడీ చేస్తున్నారు. బషీరాబాద్ మండల పరిధిలోని భోజ్యనాయక్తండాకు చెందిన గోవింద్, �
ధాన్యం రైతులు అనుకున్న దిగుబడి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రకృతి విపత్తులు, యూరియా కొరత వంటివి ప్రధానంగా ప్రభావం చూపాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ వానకాలం సీజన్లో ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ నా యకుల అక్రమాలు అరికట్టాలని, కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు రైతులు వి న్నవించినప్పటికీ ప్రభుత్వం, అధికారుల్లో ఎలాంటి చలనం లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్
ప్రభుత్వ అధికారులు తమ విధులను జవాబుదారీతనంతో సమర్థవంతంగా నిర్వర్తించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. ప్రభుత్వం కార్యక్రమాలు, వాటి అమలు, నిర్వహణపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి జిల్�
ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకుందామనుకున్న రైతులపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ప్రశ్నించార�
వరుణుడు కనికరం చూపకపోవడంతో వానాకాలం సీజన్లో రైతులు సాగుచేసిన పంట సగం వర్షార్పణం అయ్యింది. మిగిలిన పంటను అష్టకష్టాలకు ఓర్చి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ఇందుకు ఖర్చులు తడిసి మోపెడు అయ్�