ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి దాకా తుఫాన్ ప్రభావంతో పత్తి పాడైపోగా.. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని కొర్రీల పేరుతో కొనడంలేదని గగ్గోల�
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్�
తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో�
ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబ
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�
వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడా�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోలులో భారీ మోసం జరిగిందని సివిల్ సప్లయ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ సీ శశిధర్రాజు తెలిపారు.
తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఆందోళనబాట పట్టారు. వరికి బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో శనివారం ధర్నా నిర్వహించగా.. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాస
సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నీటి మూటగానే మారిపోయింది. గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఆరునెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. జిల్లాలో సుమార
వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన నిధుల విడుదలపై సివిల్ సప్లయ్కి కాంగ్రెస్ సర్కారు మొండి చేయి ఇచ్చినట్టు తెలిసింది. నిధులకు సంబంధించి పౌర సరఫరాలశాఖ అధికారులు ప్రభుత్వాన్ని సంప్రదించగా నయా పైసా కూడ�
రైతుల నుంచి కొన్న వడ్లకు క్విం టాకు రూ.500 ఇస్తామన్న బోనస్ ఏమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలలు గడుస్తున్న�
Grain procurement | జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ ( David ) ఆదేశించారు.