సింగిల్ విండో ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా వినియోగించుకుని మద్దతు ధర పొందాలని అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడంలో కూడా రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు వాన రూపంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు.. ఇప్పుడు తరుగు, ధాన్యం బస్తాల తరలింపులో కష్టాలు వెంటాడుతున్నాయి.
తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని రైతులు, వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలు పార్టీల నాయకులు, రైతులు కలిసి బచ్చోడు పంటల పొలాల�
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి �
వాతావరణం అనుకూలిస్తున్న నేపథ్యంలో తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోల�
రైతులకు పంట వేసినప్పటి నుంచి మొ దలు చేతికొచ్చే వరకు కష్టాలు తప్పడం లేదు. మొన్నటి వరకు యూరియా దొరక్క పగలు, రాత్రనక పీఏసీఎస్ కేంద్రాల వద్ద నిద్రించి చెప్పులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టి గంటలకొద్దీ నిలబ�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు సోమవారం ఆందోళనకు దిగా రు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనుగోలు చేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరు పెట్టుకున్నారు. మర�
ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే వెంటనే కొనుగోలు జరగక కడుపు మండిన రైతులు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్ కార్యాలయం ఎదుట సోమవారం తడిసిన ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశారు. అనంత�
ఆరుగాలం కష్టపడి పండించిన తెల్లబంగారాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి దాకా తుఫాన్ ప్రభావంతో పత్తి పాడైపోగా.. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని కొర్రీల పేరుతో కొనడంలేదని గగ్గోల�
నకిరేకల్ వ్యవసాయ మార్కెట్కు రూ.43,20,000 విలువైన 1600 టార్పాలిన్లను ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ టార్పాలిన్లను నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్�
తడిసిన వడ్లను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు రోజులుగా మొంథా తుపాన్ ప్రభావం వల్ల మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో�
ప్రజాపాలనలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ధాన్యం అమ్ముకునేందుకు అన్నదాతలు సిద్ధమైనప్పటికీ అందుబాటులో కొనుగోలు కేంద్రాలు కరువయ్యాయి. ఫలితంగా ప్రైవేటు వర్తకుల చేతిలో చితికి పోతున్నారు. నిజామాబ
గత బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దామని, ఈ ఘనత కేసీఆర్కే దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చన్నపేట, తమ్మడపల్లి, చిన్నరామన్�