కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలు పెట్టాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున�
వరి పండించే రైతులందరికీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాల్సిందేనని, లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో రైతుల తరఫున పోరాటం ఉధృ తం చేస్తామని నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్రెడ్డి అన్నారు.
రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ప్రచార ఆర్భాటం కోసం ధాన్యం కొనుగోల�
ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో �
Telangana | ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ నిర్లక్ష్యం... రైతులకు శాపంగా మారుతున్నది. ఒకవైపు అకాల వర్షం ముప్పు పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా
జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్లు, సభ్యులతో కలిసి సోమవారం ప్రారంభించారు. సిరికొండ సహకార సంఘం పరిధిలోని కొండూర్, పెద్దవాల్గోట్
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మరో నాలుగైదు రోజుల్లో ఇవి ప్రారంభమవుతాయని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ముందు జాగ్రత్త
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గానూ జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు రావచ్చని అంచనా వేసినట్లు కలెక్టర్ హరిచంద
వరి కొనుగోలు కేంద్రాల్లో ఆఖరి గింజ వరకూ కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, పౌర
ఐకేపీ సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతీ సీజన్లో క్వింటాలుకు కొంత కమీషన్ డబ్బులను ఐకేపీ సభ్యులకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తున్నద
జిల్లాలోని డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ గెడం గోపాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నవాబ్పేట మార్కెట్యార్డుకు ఆదివారం రైతులు భారీగా ధాన్యాన్ని తీసుకొచ్చారు. గ్రామాల్లో వరికోతలు ఊపందుకోవడం, వరి ధాన్యానికి మంచి ధర లభిస్తుండటంతో రైతులు నేరుగా మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకువచ్చి వి�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం డబ్బులు చేతికి వస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్నప్పటికీ అధికారులు ధాన్యం సేకరణపై కూడా దృష్టిసారించారు.
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హెచ్చరించారు.