రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు నర్సా పూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇస్తున్నదని
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు.
చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మండలంలోని సూరారం గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించనున్న చేనేత భవనానికి భూమిపూజతో పాట�
యాసంగి 2022-23 లో పండించిన వరి ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంగళవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణం పరిధి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించి లబ్ధి పొందుతున్నారు. గతంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు అనేక ఇబ్బందులు పడే�