శిక్షణ పొందిన సర్వేయర్ల పరీక్షల ఫలితాలు వెలువడక ముందే అప్రెంటిస్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. తమను విధుల్లోకి తీసుకుంటారా.. రిజెక్ట్ చేస్తారా..? అనే భయం �
Ghanta Chakrapani | సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులు, వారి పిల్లలను పట్టభద్రులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఘంటా చక్రపాణి అన్నారు.
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు కాంగ్రెస్ పాలనపై ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లకు గల వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. కరీంనగర్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్�
MLC elections | కరీంనగర్, ఆదిలాబా,ద్ నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్ట భద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి(MLC elections) స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది.
MLC Election | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మద్దతు ఇవ్వాలని కోరుతూ లింగంపేట మాజీ జడ్పీటీసీ ఏలేటి శ్రీలత సంతోష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Election campaign | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్
MLC elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి హైమారెడ్డి పట్టభద్రులను కోరారు.
AP MLC Elections | ఏపీలో మరో రెండు నెలల్లో ఖాళీ కానున్న రెండు పట్టభద్రులు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని స్పష్టం
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తుల్లో భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 48,440 అప్లికేషన్స్ వివిధ క�
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గస్థానంతోపాటు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సభ్యుల పదవ�
పట్టభద్రుల సమస్యల పరిషారానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వీ. నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టభద్రులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్
Educated MPs | ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా విద్యావంతులేనని అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక స్పష్టం చేసింది. ఈ 18వ లోక్సభలో ఒక్క చదువురాని ఎంపీ కూడా లేరని తెలిపింది. ఈ ఎన్నికల కోసం మ�
MLC election | పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు(Invalid votes) అత్యధికంగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.