Educated MPs | ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా విద్యావంతులేనని అసోషియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక స్పష్టం చేసింది. ఈ 18వ లోక్సభలో ఒక్క చదువురాని ఎంపీ కూడా లేరని తెలిపింది. ఈ ఎన్నికల కోసం మ�
MLC election | పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు(Invalid votes) అత్యధికంగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు, ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటున్నది.
పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, ప్రజా గొంతుక, విద్యావంతుడు ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ కోరారు. గురువారం మోత్కూరు మున్సి�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా గురువారం సాయంత్రం నల్లగొండలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థలో ప్రచారం చేయడానికి వెళ్లిన రాష్ట్ర వికలాంగుల కార�
వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రతి పట్టభద్రుడు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కా
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా మద్దతునిస్తున్నామని వెల్లడించార
దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు పూర్తి చేసుకుని కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. ఉద్యోగ వేటలో తలమునకలవుతున్నారు. అయితే వీరిలో సగం మందికిపైగా పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలు లేవని తాజా �
సిమెంట్ కార్పొరేషన్| ప్రభుత్వరంగ సంస్థ అయిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు �
బరిలో 164 మంది అభ్యర్థులు దినపత్రిక సైజులో బ్యాలెట్పేపర్ 8 నుంచి సాయంత్రం 4 వరకు ఓటింగ్ పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి విధుల్లో 7,560 మంది సిబ్బంది 15 వేల పోలీసులతో పటిష్ఠ భద్రత 50%శాతం కేంద్రాల్లో వెబ్ �