జిల్లాలోని 306 (ఇటీవల ఐదు జీపీలు కార్పొరేషన్లో కలిశాయి) గ్రామ పంచాయతీల్లో వందశాతం ఆస్తి పన్నులు వసూలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా రూ.6.82 కోట్లు టార్గెట్ కాగా,
సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. అప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడం, మరోవైపు గ్రామపంచాయతీల్లో పాలన చూడాల్సిన ప్రత్యేకాధికారులు
ప్రాచీన, ప్రసిద్ధ ఆలయాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు దేవాదాయ, ధర్మాదాయ శాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాల ఆలయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంటర్నెట్లో నిక్షిప్తం చేయడానికి సన్నాహాలు ప్రా�
ఉత్తరప్రదేశ్లోని రామ్గంగ నదిలో ఆదివారం కారు పడిపోవడంతో ముగ్గురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. సురక్షితం కాని మార్గంలో వెళ్లేలా డ్రైవర్ను జీపీఎస్ తప్పు దారి పట్టించడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంద
రాష్ట్రంలోని 12,756 గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన నాలుగు గ్రేడ్లుగా విభజించాలని తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి నేతృత్వంలో సోమవారం పంచ�
దక్షిణ కొరియాను కవ్వించేందుకు ఉత్తర కొరియా మరో ఎత్తుగడ వేసింది. మొన్నటివరకు చెత్త బెలూన్లను ప్రయోగించిన కిమ్ సర్కార్, తాజాగా జీపీఎస్ సిగ్నల్స్ను తారుమారు చేయటాన్ని ఎంచుకుంది. సరిహద్దులో గత రెండు ర�
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్
రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన సీడీఎంఏ దివ్య�
అత్యంత బలమైన సౌర తుఫాను శుక్రవారం భూమిని తాకిందని.. దీని ప్రభావం పవర్ గ్రిడ్స్, జీపీఎస్పై పడుతుందని అమెరికన్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. 2003 నాటి సౌ�
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.