FASTag | ‘వన్ వెహికిల్-వన్ ఫాస్టాగ్' విధానం అమలులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులను సత్వరమే ఫాస్టాగ్కు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
అనుమానం పెనుభూతం. దానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధితో కానీ, బంధంతో కానీ పన్లేదు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు గుజరాత్లోని జుహాపురాకు చెందిన ఓ వయోధికుడు. ఈ పెద్దాయనకు డబ్భు ఏండ్లు వచ్చాయి.
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరు�
స్మార్ట్ఫోన్లలో వాడే జీపీఎస్ టెక్నాలజీ (పొజిషినింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తుంది) అమెరికాది. ఈ జీపీఎస్కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్' సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిస
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్' మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు.
ధాన్యం సేకరణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులో రవాణా వ్యవస్థకు జీపీఎస్ ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పారిస్: భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని �
Hyderabad | నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయన�
మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. వెంటనే స్మార్ట్ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్లో సదరు చిరునామా ఎంటర్ చేయగానే అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ప్రదేశం ఎంతదూర
Car Drives Into Sea | ఒక మహిళ జీపీఎస్ సహాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే ఆ కారును నేరుగా సముద్రంలోకి నడిపింది. అక్కడ ఉన్న బోటు సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షిం
వ్యవసాయంలో పెట్టు బడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. వాస్తవానికి 90 శాతం రైతు లు పంటకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోకుం డానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబ�
రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వస�
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
GPS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు �
పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లు డైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్టీవో ఆర్ఐ కృష్ణయ్య అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లకు, ఇన్చార్జీలకు శుక్రవారం ఒకరోజు శిక్