రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు ప్రభాకర్యాదవ్ కోరారు. శుక్రవారం ఆయన సీడీఎంఏ దివ్య�
అత్యంత బలమైన సౌర తుఫాను శుక్రవారం భూమిని తాకిందని.. దీని ప్రభావం పవర్ గ్రిడ్స్, జీపీఎస్పై పడుతుందని అమెరికన్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) తెలిపింది. 2003 నాటి సౌ�
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అబ్జర్వర్లు తమకు కేటాయించిన నియోజకవర్గం దాటి వెళ్లొద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ ఆదేశాలు జారీచేశారు.
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.
FASTag | ‘వన్ వెహికిల్-వన్ ఫాస్టాగ్' విధానం అమలులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులను సత్వరమే ఫాస్టాగ్కు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.
అనుమానం పెనుభూతం. దానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధితో కానీ, బంధంతో కానీ పన్లేదు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు గుజరాత్లోని జుహాపురాకు చెందిన ఓ వయోధికుడు. ఈ పెద్దాయనకు డబ్భు ఏండ్లు వచ్చాయి.
భారీ వర్షంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను, గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని కారును నడిపినందుకు ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు నేరు�
స్మార్ట్ఫోన్లలో వాడే జీపీఎస్ టెక్నాలజీ (పొజిషినింగ్, నావిగేషన్, టైమింగ్ సేవల్ని అందిస్తుంది) అమెరికాది. ఈ జీపీఎస్కు ప్రత్యామ్నాయంగా ఇస్రో అభివృద్ధి చేసిన ‘నావిక్' సాంకేతిక పరిజ్ఞానం మొట్టమొదటిస
జీపీఎస్ అందుబాటులో లేకున్నా డ్రోన్లు (యుఏవీ) తమ లక్ష్యాల్ని చేధించేలా చైనా పరిశోధకులు సరికొత్త టెక్నాలజీని కనుగొన్నారు. ‘డిఫెన్స్ వన్' మ్యాగజైన్లో దీని గురించి కథనం ప్రచురించారు.
ధాన్యం సేకరణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులో రవాణా వ్యవస్థకు జీపీఎస్ ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పారిస్: భూకంపాలను రెండు గంటలు ముందే పసిగట్టొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వినియోగిస్తున్న వాటి కంటే వంద రెట్లు కచ్చితత్వంతో పనిచేసే జీపీఎస్ సెన్సార్లను అభివృద్ధి చేయాల్సి ఉన్నదని �
Hyderabad | నగరంలోని బస్సు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తీసుకురావడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ప్రైవేటు రవాణా నుంచి పబ్లిక్ రవాణా విధానంలోనే మెరుగైన సేవలు అందుబాటులో ఉన్నాయన�
మనం ఎక్కడికైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. వెంటనే స్మార్ట్ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్లో సదరు చిరునామా ఎంటర్ చేయగానే అక్కడికి ఎలా వెళ్లాలి? ఆ ప్రదేశం ఎంతదూర
Car Drives Into Sea | ఒక మహిళ జీపీఎస్ సహాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే ఆ కారును నేరుగా సముద్రంలోకి నడిపింది. అక్కడ ఉన్న బోటు సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షిం
వ్యవసాయంలో పెట్టు బడులు తగ్గి, దిగుబడులు పెరగాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. వాస్తవానికి 90 శాతం రైతు లు పంటకు కావాల్సిన పోషక విలువలు తమ భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోకుం డానే పంటలు సాగు చేస్తున్నారు. దిగుబ�