రహదారులపై ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలో ప్రభుత్వం జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతోపాటు రహదారులపై వాహనదారులు ప్రయాణించినంత దూరానికే చార్జీ వస�
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
GPS | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీల రూపురేఖలు మారిపోయాయి. గత ప్రభుత్వాల హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మంజూ రు కాలేవు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా అవి ఏ సంవత్సరానికో, ఆరు �
పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లు డైవింగ్ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్టీవో ఆర్ఐ కృష్ణయ్య అన్నారు. పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ మోటర్ వాహన డ్రైవర్లకు, ఇన్చార్జీలకు శుక్రవారం ఒకరోజు శిక్
తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలన్నీ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పల్లెప్రగతితో గ్రామాలను, తండాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పంచాయతీ భవనాలను నిర్మించనున్నది.
GPS | కుమార్తె బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడతను. అసలే రాత్రి, దానికితోడు భారీగా వర్షం పడుతోంది. అందుకని జీపీఎస్ ఆన్ చేసి దానిలో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు.
దేశ భద్రత విషయాల్లో మరో దేశ సాంకేతికతపై ఆధారపడటం పొరపాటు. ఈ విషయం 1999 కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత్కు బోధపడింది. ఆ సమయంలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా యుద్ధ ప్రాంతానికి సంబంధించిన ఉప
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలకు అనేక వసతులను కల్పిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలు చేయాలని ఆదేశించింది. సర్పంచ్,
సీఎంఆర్ డెలివరీలో పారదర్శకతకు నిర్ణయం చర్యలు ప్రారంభించిన పౌరసరఫరాలశాఖ, గిడ్డంగుల కార్పొరేషన్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): తమ పరిధిలోని గోదాముల్లో సరుకుల నిల్వ, సరఫరాలో పారదర్శకత కోసం వాటిని జ
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ ఆటోల్లో జనవరి 30లోపు జీపీఎస్ ఇన్స్టాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గురువార�
ఓ ప్రాంతంలోకి వెళ్లగానే జీపీఎస్ సిగ్నళ్లలో మార్పులు నెమ్మదిస్తున్న స్పేస్ క్రాఫ్ట్లు ఛేదనకు నాసా రాకెట్ ప్రయోగం న్యూఢిల్లీ, డిసెంబర్ 5: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న ఓ రహస్య ప్రాంతంలో జరిగే వింతల