భువనగిరి మండలం నందనం గ్రామంలోని తాటి ఉత్పత్తుల కేంద్రంలో నీరా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేయడం హర్షణీయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్�
మత్స్యకారుల అభివృద్ధి, సంఘాల బలోపేతం, మత్స్య సంపద పెంపునకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏటా ఉచితంగా చేప పిల్లలను వంద శాతం రాయితీతో అందిస్తున్నది. ఈ సారి కూడా సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం కింద సూర్యాప�
న్యూఢిల్లీ: అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సూచించింది. ఈ మేరకు చట్టాన్ని సవరించాలని కోరింది. అలా కాని పక్షంలో స్థానాలు ఖాళీ చ�
న్యూఢిల్లీ, మే 21: మన ఫోన్కు ఎవరైనా అపరిచితులు ఫోన్చేస్తే వారి వివరాలు తెలుసుకొనేందుకు సాధారణంగా చాలామంది ట్రూ కాలర్ వంటి యాప్స్ వాడుతుంటారు. మన ఫోన్బుక్లో వాళ్ల పేరు లేకున్నా కాలర్ వివరాలు ట్రూకా�
న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై కమిటీని ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. మంగళవారం లోక్సభలో మాట్లాడుతూ ‘తాజా పరిస్థితుల్లో పంట పండిం�
అలాంటి ప్రతిపాదనేదీ లేదు: లోక్సభలో కేంద్రం న్యూఢిల్లీ, మార్చి 17: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు 5జీ స్పెక్ట్రంను కేటాయించలేమని పార్లమెంట్లో కేంద్రం ప్రక�