‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)లో ఉద్యోగాలంటూ వచ్చే నకిలీ ఎస్ఎంఎస్లను నమ్మవద్దని ఎన్ఐసీ సూచించింది. కొందరు ప్రైవేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపినట్టు గుర్తించామని ఎన్ఐసీ అధ�
ప్రతి ఏడాది వానకాలంతో పాటు యాసంగిలో రైతులు పండించిన ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసి అనంతరం ఎఫ్సీఐకి అందజేస్తున్నది. ఈ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ �
ప్రత్యేక నిధుల కేటాయింపుతో మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ పట్టనున్నది. ప్రభుత్వం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి రూ.1.56 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో దవా�
మారుమూల తండాలు, గ్రామాల్లోని నిరుపేద బాలికలకు సకల సౌకర్యాలతో కార్పొరేట్కు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నది. ఒక్కో విద్యార్థినిపై ఏడాదికి రూ.1.25
ఉమ్మడి రాష్ట్రంలో చెరువుల్లో నీరు లేకపోవడం, మరికొన్ని చెరువుల్లో నీరు ఉన్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో మత్య్సకారులు నిరుత్సాహంతో కొట్టుమిట్టాడేవారు. కొందరు మత్స్యకారులు ఉపాధి లేక వలసలు పోగా .. మరి�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయం పునరుద్ధరణకు నోచుకోనున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రభుత్వం నుంచి రూ. 48 లక్షల సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, �
ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. హాజీపూర్ మండలంలోని కొండాపూర్, దొనబండ, బుద్ధిపల్లి గ
రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ మహిళలకు నూతన కానుక ప్రకటించింది. రూ.40కే రాఖీని రాష్ట్రంలోని అన్ని కార్గో సర్వీస్ సెంటర్లకు పంపిస్తామని కార్గో జోనల్ డిప్యూటీ సీటీఎం మధుసూదన్ తెలిపారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఆహారం ప్రత్యేక దృష్టి పెట్టింది. సంక్షేమ వసతి గృహాలు, గురుకుల హాస్టళ్లలో మెనూపై నిఘా పెట్టింది. ఎప్పటికప్పుడు తనిఖీ �
తల్లీబిడ్డల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీనికోసం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. గ్రామీణులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవడమే లక్ష�
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్