హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)లో ఉద్యోగాలంటూ వచ్చే నకిలీ ఎస్ఎంఎస్లను నమ్మవద్దని ఎన్ఐసీ సూచించింది. కొందరు ప్రైవేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపినట్టు గుర్తించామని ఎన్ఐసీ అధికారులు తెలిపారు.
నకిలీ సందేశాలపై ‘incident@cert-in.org.in లేదా https://cybercrime.gov.in’లో ఫిర్యాదు చేయాలని కోరారు.