Fake degrees row | ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యా
పండుగ సీజన్ సందర్భంగా పలు వినిమయ వస్తువులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. వినియోగదారు కొనుగోలు చేసిన ఉత్పత్తిని కంపెనీ ఇన్స్టాల్ చేసిన �
న్యూఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమ�
న్యూఢిల్లీ: దేశంలోని వివిధ హైకోర్టుల్లో 71,000కుపైగా కేసులు 30 ఏండ్లకుపైగా పెండింగ్లో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. డిస్ట్రిక్ట్, సబార్డినేట్ కోర్టుల్లో 1.01 లక్షల కేసులు మూడు దశా�
పాలిటెక్నిక్ విద్యార్థులకు అద్భుత అవకాశం. ఈ ఏడాది నుంచి వీరంతా ఐదేండ్ల లా కోర్సులో చేరేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి పొందడానికి ప్రతిపాదనలు పంపించారు. దీనిపై సానుకూల నిర్
నిర్దిష్టమైన ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన అన్ని డిజిటల్ సేవలకు శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను గుర్తింపు పత్రంగా (కామన్ ఐడెంటిఫయర్) ఉపయోగించవచ్చని కేంద్రం బుధవారం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని, దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నా రు
ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చే ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు.. మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలనే వివరాలు తెప్పించుకుంది
తెలంగాణలోనే రెండో అతిపెద్దదిగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు సొంత రాష్ట్రంలో నిధుల వరద పారుతోంది. నాటి పాలకులు పట్టించుకోక పోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో జాతరకు వచ్చే భక్తులు అసౌకర్యాల నడుమ అ
‘యాసంగి సీజన్కు కావాల్సిన యూరియా, డీఏపీతో సహా ముఖ్యమైన ఎరువులు సమృద్ధిగానే ఉన్నాయి. రాష్ర్టాల అవసరాలకు అనుగుణంగా వాటిని పంపుతున్నాం’.. గతవారం ఎరువుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రకటన అబద్ధమని తేలిపోయింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.