ఉద్యోగ అవకాశాలు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాల శిక్షణలో మర్రి లక్ష్మణ్రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల మరోసారి తన విజయకేతనాన్ని ఎగురవేసింది.
అమెరికా కేంద్రంగా పని చేస్తున్న దిగ్గజ సాంకేతిక సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ వినియోగం, దానిపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ మొత్తం సిబ్బందిలో 5 శాత�
నేడు సిద్దిపేట పట్టణంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పర్యటించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీపీ శ్వేతతో కలిసి కలెక్టర్�
గ్లోబల్ ప్రొప్రైటరీ ట్రేడింగ్ కంపెనీ జేన్ స్ట్రీట్ ముగ్గురు ఐఐటీ విద్యార్ధులకు రూ . 4 కోట్ల పైబడిన వార్షిక వేతన ప్యాకేజ్ను ఆఫర్ చేస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)లో ఉద్యోగాలంటూ వచ్చే నకిలీ ఎస్ఎంఎస్లను నమ్మవద్దని ఎన్ఐసీ సూచించింది. కొందరు ప్రైవేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపినట్టు గుర్తించామని ఎన్ఐసీ అధ�
మోసపూరిత జాబ్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగార్ధులను హెచ్చరించింది. ఉద్యోగార్థులను తప్పుదోవ పట్టిస్తూ కొందరు మోసపూరిత వ్యక్తులు..
IIT-Kharagpur: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటేనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సంస్థ. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారంటే నెలనెలా లక్షల్లో జీతం వాళ్ల సొంతమైనట్లే.
బిందుప్రియకు 7 కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు హైదరాబాద్ స్టూడెంట్ ఘనత మియాపూర్, సెప్టెంబర్ 22: కేవలం మూడు నెలల వ్యవధిలో.. ఏడు ఐటీ కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్లు..! అదీ ఉద్యోగావకాశాలు సన్నగిల్లిన కరోనా సంక్షోభ క