ధరణి పోర్టల్ సేవలను నాలుగు రోజలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. డాటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ధరణి పోర్టల్లో గుట్టలుగా పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఒక ఉన్నతాధికారి అనుసరిస్తున్న వైఖరే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల కోసం డబుల్బెడ్ రూం ఇండ్లు (Double bedroom houses) ఉచితంగా నిర్మించి ఇస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. పేదలు సంతోషంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆ�
ది నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ)లో ఉద్యోగాలంటూ వచ్చే నకిలీ ఎస్ఎంఎస్లను నమ్మవద్దని ఎన్ఐసీ సూచించింది. కొందరు ప్రైవేటు టెలికం సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపినట్టు గుర్తించామని ఎన్ఐసీ అధ�