ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�
సర్కార్ బడులను బాగు చేయవయ్యా బాబూ అంటే తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 23 వేల వరకు మూసివేయాలనే ఆలోచనను ఆయన ఇటీవల వెల్లడించడం తెలిసింద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో బూర్గంపహాడ్ మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంఈఓ యదుసింహరాజు బుధవా�
పాఠశాలలు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమైన సందర్భంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల లో ప్రభుత్వ పాఠశాలలను తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి సందర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యపై విశ్వాసం పెంచుకుంటున్నారని కట్టంగూర్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంటోని అన్నారు.
పాల్వంచ పట్టణ, మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు పాల్వంచలోని గల బుక్స్ గోడౌన్స్ నుండి మండల విద్యాశాఖ అధికారి శ్రీరామ్మూర్తి నూతన విద్యా సంవత్సరం 2026-27 కు సంబంధించిన పాఠ్య పుస్తకాలను సోమవారం అందజేశారు. పాఠశాలల�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన, సాంకేతిక విద్య లభిస్తుందని కోదాడ ఎంఈఓ సలీం అన్నారు. గురువారం కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విద్య ద్వారానే వ�
ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం ప్రజా ప్రతినిధులు తమ వంతు కృషి చేయాలని పి ఎస్ సి ఎస్ సి చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు జరుగుతున్న విద్యా వా�
కోదాడ పట్టణంలోని తమ్మర మూడవ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ వంగూరి గోపి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను కోరారు. శనివారం క
విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మండలంలోని టేకులపల్లిలో ఏకలవ్య, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకు�
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్ప�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కారేపల్లి ఎంఈఓ జయరాజు పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బొక్కలతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం 5వ త�
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తుంగతుర్తి మండలం రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి..
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలో�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం రాజాపేట ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ చందా రమేశ్ అధ్యక్షతన..