రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో ఉన్న రాంపుర కన్వాపుర గ్రామంలో ప్రభుత్వ స్కూల్ను సీజేపీ బృందం పరిశీలించేందుకు శుక్రవారం వెళ్లగా వారిపై దాడి జరిగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని, విద్యార్థుల కంటే మంత్రుల కుక్కలకే మెరుగైన వసతులు అందుతున్నాయని పేర్కొంటూ, మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా
స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షించే విద్యాశాఖలోనే అంతులేని అలసత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. విడతల వారీగా జూలై నెలాఖరు వరకు స్కూల్ డ్రెస్లతోపాటు ప్రభుత్వం ప్రకటించిన కిట్స్న�
నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
గత పదేండ్లలో దేశంలో 94 వేల సర్కార్ స్కూళ్లు మాతబడ్డాయి. రోజుకు సగటున 25 ప్రభుత్వ బడులు క్లోజ్ అయ్యాయి. ఆందోళన కలిగించే ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది.
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ పైమరీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు లెనిన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్
మాడ్గులపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. సోమవారం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా ఉన్న 32 ప్రభుత్వ పాఠశాల�
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�