ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించడం జరుగుతుందని, పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భూదాన్ పోచంపల్లి జిల్ల�
రాష్ట్రంలో వెయ్యి మందికిపైగా విద్యార్థులున్న సర్కారు బడులు ఎన్ని అంటే భూతద్దంపెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేవలం 15 సర్కారు బడుల్లోనే వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఉన్నారు.
మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం డైట్ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలుపై ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ఏ�
రాష్ట్రంలో 60.77 లక్షల మంది విద్యార్థులుంటే, అందులో 36.17 లక్షల మంది విద్యార్థులు (దాదాపు 60%) ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారు. కానీ, ప్రైవేట్ స్కూళ్ల సంఖ్య 11,407 (28.98%) మాత్రమే. అంటే 28.98% ప్రైవేట్ స్కూళ్లలో 59.53% విద్య�
రాష్ట్రంలో ఆడపిల్లలపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉన్నది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో చైతన్యవంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రోత్సాహకాలను అందిస్తున్నా పూర్తిగా తగ్గనే లేదు. అత్యాధునిక సమాజం ఉన్న
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో టాయిలెట్స్ కొరత ప్రధానమైనది. ఇటీవల విడుదలైన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2024-2025 నివేదిక కూడా �
డిప్లొమా, ఇంజినీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో చదివిన తెలంగాణ బాలికలకు ఏటా రూ.30వేల స్కాలర్షిప్ చొప్పున అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ఇవ్వనున్నది.
సర్కారు బడుల్లోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ (ఎస్ఎల్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తల శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతగా ఉండాలన్నదే తమ లక్ష్యమని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, లయన్ ఎరబాటి వెంకటెశ్వర్ రావు అన్నారు.
FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
FRS Servor | వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ( ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవసరం అని కట్టంగూర్ మండలం యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.