FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
FRS Servor | వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ ( ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం) ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో పాటు సమాజ సహకారం అవసరం అని కట్టంగూర్ మండలం యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చింత యాదగిరి అన్నారు.
గురుకులాలు.. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తు చూపే విద్యాలయాలు. కానీ, నేడు గురుకులాలు విషాహారానికి కేరాఫ్ అడ్రస్గా, కల్తీ ఆహారం.. ఫుడ్ పాయిజన్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. విద్యార్థులక
MLA Bandari Lakshma Reddy | విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా వాసవి మిత్ర మండలి పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని, పేదల సంక్షేమానికి కృషి చేయ�
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండలంలోని తిరుమలాపూర్ హైమద్ నగర్ పాఠశాలను తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూర్ అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు - మన బడి నిధులు రూ.6.56 లక్షలతో నిర్మించిన మౌలిక వసతుల
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ అన్నారు. బీఆర్ఎస్వీ బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం నేరేడుచర్ల జడ్
ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా ఆయా పాఠశాలల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జూన్ 6 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించిన బడిబాటలో ఉమ్మడి నల్లగొండ జ�
Timmajipeta | ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, మెరుగైన ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం గొరిట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Govt Schools | ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడ�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని యాదాద్రి భువనగిరి డీఈఓ సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 1 నుండి 7వ తరగతుల్లో మొదటి, ద్వితీయ స్థ