Minister Puvvada Ajay Kumar | ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేప�
GHMC | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్న సంగతి తెలిసిందే. చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కలు దాడులు చేస్తూ గాయపరుస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ �
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయి.
Mana Ooru Mana Badi | మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు.
మన ఊరి బడి ముస్తాబయ్యింది. అన్ని హంగులు దిద్దుకొని కొత్త రంగులు వేసుకొని సరికొత్త రూపాన్ని సంతరించుకొన్నది. విద్యారంగం కొత్త పుంతలు తొక్కాలని, పేద సాదలు మంచి విద్యనభ్యసించాలని, నాపల్లె సీమల పిల్లలు కూడా
పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య, వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ‘మనఊరు - మనబడి’ కార్యక్రమంలో భాగంగా రూ. వందల కోట్లతో ఆధునీకరించిన సర్కారు బడులు నేడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. నిన్న మొన్నటి
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు బడులు నేడు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్�
విద్యారంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సర్కారు స్కూళ్లను అద్భుతంగా తీsర్చిదిద్దుతున్నది. ముఖ్యంగా ‘మన బస్తీ- మన బడి’తో ప్రైవేటుకు దీటుగా ఆధునిక హంగులు కల్పిస్తున్నది. హైదరాబాద�
నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు స్టడీమెటీరియల్ను ఉచి తంగా అందిస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి అ�
స్వరాష్ట్ర పాలనలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు 12 అంశాలతో కూడిన అభివృద్ధి పనులను చేపట్టారు
రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో సౌర విద్యుత్ను అందుబాటులోకి తీసుకురానున్నది. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం.. తాజాగ�
తెలంగాణ రాష్ట్ర సర్కారు విద్యరంగానికి పెద్దపీట వేసింది. గత పాలకులెవ్వరూ కేటాయించనంత బడ్జెట్ను విద్యాశాఖకు వెచ్చించి, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. ప్రైవేట్కు పరుగులు పెడుతున్న విద్యార్థుల�
‘మన ఊరు-మ న బడి’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్ అందిచేందుకు పనులు మొదలయ్యాయి.