రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొత్తగూడెం గ్రామంలో రూ. 10 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై బాటసింగారం పండ్ల మార్కెట్ పక్క�
చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖా�
బంజారాహిల్స్ రోడ్ నెం-12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం వినియోగిస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Hyderabad | ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలు తొలగిస్తున్న రెవెన్యూ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు వీరంగం సృష్టించిన ఇద్దరు బస్తీ నేతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు అయింది.
Illegal Constructions | ప్రభుత్వ భూములపై కన్నేసిన మాజీ ప్రజా ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు, ప్రభుత్వ పెద్దల సహకారంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించి యధేచ్చగా నిర్మా
Govt Land | ఇవాళ నిరుపేదలైన అర్హులతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్ ధర్నా నిర్వహించారు.
Banjarahills | బంజారాహిల్స్ రోడ్ నెం-11లోని అంబేద్కర్నగర్ బస్తీని అనుకుని ఉన్న నాలా పక్కన ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాలను షేక్పేట మండల రెవెన్యూ సిబ్బంద�
Sathyaprasad | కోరుట్ల పట్టణ శివారులోని ఏసుకొని గుట్ట ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఇవాళ పరిశీలించారు. అక్రమంగా మట్టి తరలించేందుకు ఉపయోగించిన జేసీబీని గుర్తించిన కలెక్�
Goverment Land | ఖమ్మం రూరల్ మండల రెవెన్యూ అధికారులు రియల్టర్లపై కొరడా ఝళిపిస్తున్నారు. అన్యాక్రాంతమైన డొంకలను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకునే పనిపై దృష్టి సారించారు.
ప్రభుత్వ భూమి కబ్జాపై కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి గోసిక రాజేశం నిరసన తెలిపారు. స్వయంగా రెవెన్యూ మంత్రి, కలెక్టర్కు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం పెద్దపల్లి జిల్లా
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ పరిధిలోని సర్వే నం బర్ 329లో అనకొండలు ఖాళీ జాగాలను మింగుతున్నారు. త్వరలో చిట్కుల్ మున్సిపాలిటీలో విలీనం అవుతుందనే ప్రకటనతో మాజీ ప్రజాప్రతినిధులు, నాయ
హైదరాబాద్లో బంజారాహిల్స్ ప్రాంతంలో భూమికి భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా యజమానులు తమ భూమిలో ఒక్క గజం కూడా ఆక్రమణకు గురికాకుండా రక్షణ చర్యలు పాటిస్తారు.