ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గర్భిణుల్లో రక్తహీనత తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్స్ను ప్రవ�
ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామ�
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతమైన జిల్లా సమాఖ్య భవనం సిద్దిపేటలో నిర్మించుకోబోతున్నామని, సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర�
Basti Davakhana | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా 263 బస్తీ దవాఖానా
Kanti Velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రెండో దఫా కంటి వెలుగు పథకం అమలుపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. రేపు ఉదయం
Minister Harish Rao | రాష్ట్రంలోని ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానాలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెలలోనే 2 వేల పల్లె దవాఖానాలను ప్ర
Minister Gangula Kamalakar | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఝావేరియా, అదనపు కలెక్టర్ గరిమా
‘మా ఉత్తరప్రదేశ్ల ఇట్లాంటి వైద్య సేవలు లేవు. ఇక్కడ ప్రభుత్వ దవాఖానల అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, మందులు ఇస్తున్నరు’ అని ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి వచ్చిన గర్�
పేదలకు మెరుగైన వైద్య సేవలందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో సర్కారు దవాఖానలను కార్పొరేట్కు దీటుగా బలోపేతం చేస్తున్నది. ఇందులో భాగంగా అవసరమైన వసతులు కల్పిస్తూ, అ
ఒకప్పుడు సర్కారు దవాఖానలో ప్రసవం అంటే పునర్జన్మే. తల్లీబిడ్డలో ఒక్కరే బతుకుతారనే భయమే కారణం. తెలంగాణ ప్రభుత్వం 8 ఏండ్లలోనే ప్రసవాల చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. పంచతంత్ర వ్యూహంతో 2014లో 30 శాతంగా �
dead bodies | అనాథ శవాలను మెడికల్ కాలేజీలకు అప్పగించాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. అయితే అనాటమీ తరగతులు, పరిశోధనల
మౌలిక వసతులను కల్పిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో గత ఐదేం డ్ల కాలంలో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగింది
గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగ