రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
Harish Rao | త్వరలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎయిర్ అంబులెన్సులు ప్రవేశపెట్టబోతున్నాం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలన అత్యవసర పరిస్థితి ఏర్పడిన హెలికాప్టర్ ద్
జూలై నెలలో (July Month) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో 72 శాతం గవర్నమెంట్ హాస్పిటళ్లలోనే నమోదయ్యాయి. ఈ సందర్భంగా వైద్యారోగ్య సిబ్బందిని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురువారం నిర్వహించిన జాతీయ నులిపురుగ
వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమ�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం. మనిషికి శరీరంలో కండ్లు కూడా ముఖ్యమైనవి. కండ్లు బాగుంటేనే ప్రపంచాన్ని చూడగలుగుతాము. లేకపోతే అంధకారమే. జిల్లాలో గత పది రోజుల నుంచి వర్షాలు కురవడంతో వాతావరణంలో వచ్చిన మార్పుల�
మెరుగైన వైద్యమందించడమే తెలంగాణ సర్కారు లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. విరివిగా నిధులు వెచ్చిస్తూ వైద్యశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని రకా�
సమైక్య పాలనలో ..సర్కారు దవాఖానలంటే నరకకూపాలుగా ఉండేవి. దీంతో సర్కారు దవాఖాన అంటేనే.. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ప్రజలు భయపడేవారు. సమైక్యపాలనలో అరకొర వసతుల మధ్య ప్రజలకు నామమాత్రపు సర్కారు వైద్య
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేండ్లలో వైద్య రంగంలో ఎంతో అభివృద్ధి సాధించిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వే�
నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. 108, 102 అమ్�
Pocharam Srinivas Reddy | ప్రభుత్వ దవాఖానాల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్స్లో వైద్యారోగ�
సమైక్య పాలనలో హుజూరాబాద్ సర్కార్ దవాఖానలో నెలకు 40 డెలివరీలు మించిన సందర్భాలు లేవు. ప్రస్తుతం ప్రతినెలా వీటి సంఖ్య సరాసరి 150కి తగ్గడం లేదు. కొన్ని సమయాల్లో దవాఖానలో బెడ్ దొరకని సందర్భాలున్నాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలు గర్భిణులకు పెద్దదిక్కుగా మారాయి. ఆత్మీయ సేవలు, మెరుగైన వసతులు, కేసీఆర్ కిట్ వంటి మానవీయ పథకాల ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్ర�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో విప్లవాత్మమైన మార్పులు వచ్చాయని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు స్పష్టం చేశారు.