గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 56 అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను ఈ నెల 18న ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. వీటితోపాటు కంటి చికిత్సలకు ఉపయోగ
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ దవాఖానలకు తాకిడి పెరుగుతున్నది. ప్రైవేట్కు దీటుగా వైద్యసేవలు అందుతుండడంతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా సర్కారు దవాఖాన�
Minister Harish rao | రాష్ట్ర వ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్�
aarogya sri | ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ వైద్య సేవలు 34 శాతం నుండి 53 శాతానికి పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హ�
Harish Rao | హాస్పిటల్స్లో ఇన్ఫెక్షన్ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో
Central Medicine Stores | రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. ఒక్కో స్టోర్కు రూ. 3.60 కోట్ల చొప్పున
హైదరాబాద్ : కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య శిబిరాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల నిలిపివేతకు ప్రభుత్వం ని�
ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న చూపు. సౌకర్యాలు లేక పేదలు సైతం వైద్యం చేయించుకునేందుకు జంకేవారు. సర్కారు దవాఖానల మీద సినిమాల్లో కూడా పాటలు వచ్చాయి. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే పాట నాటి పాలకు�
రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ క్లినిక్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ఓపీ సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం త�
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 దవాఖానలను కాయకల్ప అవార్డులు వరించాయి. ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతను, రోగవ్యాప్తి నివారణ చర్యలను పెంపొందించేందుకు కేంద్ర
ష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో ముర�