Telangana | హైదరాబాద్ : వైద్యారోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరి�
గతంలో ఏ ముఖ్యమంత్రైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారా.. కార్మికులు మంచిగుండాలని కోరుకున్నరా.. వారి ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం కృ
NIMS | హైదరాబాద్ : నిమ్స్ దవాఖాన విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. కొత్తగా 2,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అ
వేసవి దృష్ట్యా రోగులు, సహాయకుల దాహార్తిని తీర్చేందుకు సర్కారు దవాఖానల్లో అదనంగా ఆర్వో ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఎండాకాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి �
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో జగదీశ్ రెడ్డి డయా
హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పనివేళల్లో ఫంకీ హెయిర్స్టైల్, నగలు, మేకప్ ధరించకూడ�
Medak MCH | మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్) సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆస్పత్రిలో 24 గంటల్లో 25 ప్రసవాలు జరిగాయి. జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా గర్భిణుల కోసం ఎంసీహెచ్ను
ప్రజల ఆరోగ్య రక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి, గోపాల్రావుపేట తిర్మలాపూర్ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఆరోగ్య ఉ�
Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్
‘ప్రజల ఆరోగ్యమే.. తమ శ్రేయస్సు’గా తెలంగాణ సర్కారు భావిస్తున్నది. కేసీఆర్ సీఎం అయ్యాక వైద్యశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానలను అప్గ్రేడ్ చేయడం, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధు�
ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులను చేయాలని ప్రభుత్వం సూచిస్తుంటే వైద్య సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిన్నారని ఎంపీపీ బుద్దె సావిత్రీ రాజేశ్వర్ మండిపడ్డారు
జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన దవాఖానను శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టొప్పోతో కలిసి తనిఖీ చేశారు