ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార�
మాతృత్వం.. తియ్యని మమకారం.. దాన్ని విచారకరం చేసుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అనవసర ఆపరేషన్లు చేయించుకోవద్దని, ప్ర
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�
జయశంకర్ భూపాలపల్లి : దేవుడు ప్రసాదించిన నార్మల్ డెలివరీలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఫలానా రోజే తనకు డెలివరీ కావాలని మీ అ
హైదరాబాద్ : ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ను, ఐసీయూను, ల�
హైదరాబాద్ : కోఠి ఈఎన్టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. పలువురి రోగులను, వారి సహాయకులను హరీశ్రావు ఆప్యాయంగా పలుకరించి.. వై�
హైదరాబాద్ : హైదరాబాద్లోని బస్తీవాసులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుభవార్త వినిపించారు. టీ డయాగ్నోస్టిక్స్, బస్తీ దవాఖానాలకు అనుబంధంగా హైదరాబాద్లో రేడియోలజీ ల్యాబ్స్ ఏర్
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా వైద్య సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన సదుపాయాలు కల్పిస్తున్న కే�
రాష్ట్రంలోని 18 ఏండ్లు పైబడినవారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రికాషన్ (బూస్టర్) డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు.18 ఏండ్లు పైబడినవారికి ప్రికాషన్ డో
Telangana Govt Hospitals | ఒకవైపు కొత్త ఆస్పత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు, మరో వైపు ఉన్న ఆస్పత్రులను ఆధునికీకరణ చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్