ఒకప్పుడు సర్కారు దవాఖాన అంటే చిన్న చూపు. సౌకర్యాలు లేక పేదలు సైతం వైద్యం చేయించుకునేందుకు జంకేవారు. సర్కారు దవాఖానల మీద సినిమాల్లో కూడా పాటలు వచ్చాయి. నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అనే పాట నాటి పాలకు�
రాష్ట్రంలోని టీచింగ్ హాస్పిటళ్లలో ఈవినింగ్ క్లినిక్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉండి ఓపీ సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం త�
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ హాస్పిటల్స్కు రోగుల తాకిడి ఎక్కువైనందున.. ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 దవాఖానలను కాయకల్ప అవార్డులు వరించాయి. ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతను, రోగవ్యాప్తి నివారణ చర్యలను పెంపొందించేందుకు కేంద్ర
ష్ట్ర ప్రభుత్వం సర్కారీ దవాఖానల రూపురేఖలనే మార్చేస్తున్నది. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం.. మరో సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. తొలిసారిగా రాష్ట్రంలోని 20 ప్రధాన దవాఖానల్లో ముర�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస
ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలందించి ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార�
మాతృత్వం.. తియ్యని మమకారం.. దాన్ని విచారకరం చేసుకోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. అనవసర ఆపరేషన్లు చేయించుకోవద్దని, ప్ర
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు ఎంతో ఉపయోగపడుతున్న ఉస్మానియా ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు రూ.5 కే భోజనం అందించే కార్యక్రమం గురువారం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉ�
జయశంకర్ భూపాలపల్లి : దేవుడు ప్రసాదించిన నార్మల్ డెలివరీలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఫలానా రోజే తనకు డెలివరీ కావాలని మీ అ
హైదరాబాద్ : ఈ దేశ, రాష్ట్ర ప్రజలకు బూస్టర్ డోస్ను కేంద్రం ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. కోఠి మెటర్నిటీ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ను, ఐసీయూను, ల�