పరిగి ప్రాంతంలో ఇటీవల కుక్కకాట్లు పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గత నెలలో 250 కుక్కకాటు కేసులు నమోదైనట్లు సమాచారం. అలాగే ఈ నెల ప్రారంభం నుంచి పక్షం రోజుల వ్యవధిలో 158 కుక్కకాటు కేసులు నమోదైనట్లు తెలిసింది.
పేదలమైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ దంపతులు ఆందోళనకు దిగారు. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. భర్త కొద్దిగా పెట్రోల్ తాగడంతో వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Collector Rahul Raj | జిల్లా వ్యాప్తంగా విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి వహించి ప్రజలకు సేవచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మీరట్లో ప్రభుత్వ వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలిపే ఘటన ఒకటి వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దవాఖానకు చేరిన బాధితుడు, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడు
తాడ్వాయి మండలం దేమే కలాన్లో మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. రెండురోజుల క్రితం గ్రామంలో 24 గంటల వ్యవధిలో డయేరియాతో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రాత్రి గ్రామానికి చెందిన నాన్మీన్
వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో రంగారెడ్డిజిల్లాలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నది. జిల్లావ్యాప్తంగా ఈ సెంటర్లు పేరుకు మాత్రమే పెద్దాస్పత్రులు కాని, డాక్టర్లు అ
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా, ట్రామా వార్డులో ఒక యువతిపై దాడిచేసిన యువకుడు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
Medical Negligence | గర్భంలోని శిశువు మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. కాన్పు చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆరోగ్యంగా ఉన్న పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో ప్�
భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్
కేసీఆర్ సర్కారులో అత్యుత్తమ సేవలందించి దేశస్థాయిలో అవార్డులు అందుకున్న కౌటాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రస్తుతం వైద్యం అందించలేని దుస్థితికి చేరింది.
Bela hospital | నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అన్న పాటను తలపిస్తున్నది బేల ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. అక్కడ వైద్యులు ఉంటే మందులు ఉండవు. మందులుంటే వైద్యులు ఉండరు. అన్ని టెస్టులు అందుబాటులో ఉండవు. సదుపాయాలూ అర�
Mulkanuru | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వాసుపత్రిని కేటాయించకపోతే హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృధ్విరా�