CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయ�
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది
గవర్నర్ల వ్యవహార శైలిపై ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలలో వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తమవుతుండగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గవర్నర్ రాష్ర్టానికి బాస్ కారంటూ పిల్లల పాఠ్�
ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గు
CJI BR Gavai: పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా, నేపాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నేపథ్యంలో మన దేశం రాజ్యాంగాన్ని ఆయన ప్రశంసించారు. అసెంబ
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర�
చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి �
Supreme Court | తమిళనాడు కేసులో ఏప్రిల్ 8న ఇచ్చిన తీర్పులో నిర్దేశించిన మేరకు బిల్లుల ఆమోదంపై గడువును రాష్ట్రపతి లేదా గవర్నర్లు పాటించని పక్షంలో పర్యవసానాలు ఏమిటని సుప్రీంకోర్టు మంగళవారం తెలుసుకోగోరింది. అన్న
రాష్ర్టాల బిల్లులకు ఆమోదం తెలియచేయడంలో గవర్నర్లు, రాష్ట్రపతికి ఉన్న స్వయం ప్రతిపత్తిని బీజేపీ పాలిత రాష్ర్టాలు గట్టిగా సమర్థించాయి. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లుల కేసులో తీర్పు చెప్పినట్లుగా స�
శాసనసభ ఆమోదించిన బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్లు నిరవధికంగా పెండింగ్లో ఉంచడం వల్ల శాసనసభ ఉనికిలో లేకుండా పోతుందని, అటువంటి పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలకు అధికారం లే
రాష్ర్టాలు ఆమోదించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఏప్రిల్ 12 నాడు వెలువడిన ఉత్తర్వులను మార్చేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆనాటి ఉత్తర్వులను సుప్రీంకో