బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్రాల బిల్లులను తొక్కిపెట్టడం అనేది ఇప్పుడు ఓ తెగని సమస్య. రాజ్భవన్లను ఉపయోగించుకొని విపక్ష ప్రభుత్వాలను కేంద్రం వేధిస్తున్నది. తెలంగా
దేశంలో గవర్నర్ల పాత్ర దశాబ్దాలుగా వివాదాస్పదమే. వారికి రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు వికటించి ఇష్టారాజ్యాలుగా యథేచ్ఛగా వికృత రూపం దాల్చాయి. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవైనా గవర్నర్�
జడ్జీగా రెండు దశాబ్దాలకు పైగా అనుభవం, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా, సీజేఐగా ఆరు సంవత్సరాలు పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేసిన రెండవ దళిత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తన తీర్పులపై ప్రశంసలతోపాటు విమర్శలను �
రాజ్యాంగం అనుమతించనందున రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించడాన్ని ఆపేశామని, అదే సమయంలో గవర్నర్లు బిల్లులను నిరవధికంగా పెండింగ్లో ఉంచరాదని స్పష్టంగా చెబుతూ సుప్రీం కోర్టు సమతుల్యమైన తీర్పును
CM MK Stalin: బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని తమిళనాడు సీఎం అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు వ�
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లుల సమ్మతికి సంబంధించి సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవని న్యాయ�
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడానికి సంబంధించి రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు గురువారం తన అభిప్రాయాన్ని వెలువరించనున్నది
గవర్నర్ల వ్యవహార శైలిపై ప్రతిపక్ష పాలిత రాష్ర్టాలలో వివిధ రూపాలలో నిరసనలు వ్యక్తమవుతుండగా పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి గవర్నర్ రాష్ర్టానికి బాస్ కారంటూ పిల్లల పాఠ్�
ప్రజాస్వామ్యానికి చెందిన ఒక విభాగం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైతే రాజ్యాంగ పరిరక్షకురాలిగా సుప్రీంకోర్టు చేష్టలుడిగి నిస్సహాయంగా ఎలా చూస్తూ కూర్చోగలదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గు
CJI BR Gavai: పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో గమనిస్తున్నారా, నేపాల్లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నామని సీజేఐ బీఆర్ గవాయ్ అన్నారు. ఈ నేపథ్యంలో మన దేశం రాజ్యాంగాన్ని ఆయన ప్రశంసించారు. అసెంబ
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులకు అంగీకారం తెలిపే అధికారాలను నియంత్రించే ఆర్టికల్ 200లో ‘సాధ్యమైనంత త్వరగా’ అనే పదం లేకపోయినా గవర్నర్లు నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు మంగళవారం పేర�
చట్టాలు చేయడం అసెంబ్లీల పరిధిలోకి మాత్రమే వస్తుందని, ఆ ప్రక్రియలో గవర్నర్లకు ఎటువంటి పాత్ర ఉండదని రాష్ట్ర ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో వాదించాయి. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు సమ్మతి �