Kunamneni Sambashiva rao | ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికైన ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకొని, అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశి
CPI Party | దేశంలో ఎన్నికల సంసరణలు రావాల్సిన అవసరమున్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక
D Raja | తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ధ్వజమెత్తారు. తెలంగాణ, కేరళ గవర్నర్లు.. ఆయా
Shivasena : గవర్నర్లతో రాష్ట్ర ప్రభుత్వాలకు పొసగకపోవడం అనేది అనాదిగా వస్తున్నదే. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉండటం వల్ల...
కర్ణాటక గవర్నర్గా కేంద్రమంత్రి థావర్చంద్ పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు న్యూఢిల్లీ, జూలై 6: క్యాబినెట్ విస్తరణకు ముందు కేంద్ర ప్రభుత్వం పలు రాష్ర్టాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరికొందరిని బ�